ETV Bharat / business

ఎన్​పీఏల భయంతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు

author img

By

Published : Jan 17, 2020, 9:58 AM IST

దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకుల ఎన్​పీఏలు పెరగడం, చిల్లర ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్ఠానికి చేరుకోవడం వల్ల మదుపరుల సెంటిమెంటు దెబ్బతినడమే ఇందుకు కారణం.

Sensex, Nifty off to choppy start
ఎన్​పీఏల భయంతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు

బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్​పీఏలు) పెరగడం, చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్ఠానికి చేరుకోవడం మార్కెట్ సెంటిమెంట్​ను దెబ్బతీసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్​, టీసీఎస్, హెచ్​సీఎల్ టెక్ తమ త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నేడు దేశీయ స్టాక్​మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 13 పాయింట్లు కోల్పోయి 41 వేల 945 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 12 వేల 352 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

భారతీ ఎయిర్​టెల్, రిలయన్స్, డా.రెడ్డీ ల్యాబ్స్, టాటా స్టీల్, విప్రో, టీసీఎస్​, నెస్లే రాణిస్తున్నాయి

భారతీ ఇన్​ఫ్రాటెల్, ఎస్ బ్యాంకు, ఇండస్​ఇండ్ బ్యాంకు, ఎస్​బీఐ, గెయిల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, పవర్ గ్రిడ్ కార్ప్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

అమెరికా-చైనా మధ్య మొదటి దఫా వాణిజ్య ఒప్పందం విజయవంతం అయిన నేపథ్యంలో వాల్​ స్ట్రీట్ భారీ లాభాలను మూటగట్టుకుంది. ప్రస్తుతం ఆసిమా మార్కెట్లలో నిక్కీ, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో ట్రేడవుతుండగా, హాంగ్​ సెంగ్ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది.

రూపాయి విలువ

రూపాయి విలువ 5 పైసలు, ఒక డాలరుకు రూ.70.98గా ఉంది.

ముడిచమురు ధర

ప్రపంచ మార్కెట్​లో ముడిచమురు ధర 0.05 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.59 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: చిన్న మొత్తాల పొదుపుపై మరింతగా పన్ను రాయితీలు!

బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్​పీఏలు) పెరగడం, చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల గరిష్ఠానికి చేరుకోవడం మార్కెట్ సెంటిమెంట్​ను దెబ్బతీసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్​, టీసీఎస్, హెచ్​సీఎల్ టెక్ తమ త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నేడు దేశీయ స్టాక్​మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 13 పాయింట్లు కోల్పోయి 41 వేల 945 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 12 వేల 352 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

భారతీ ఎయిర్​టెల్, రిలయన్స్, డా.రెడ్డీ ల్యాబ్స్, టాటా స్టీల్, విప్రో, టీసీఎస్​, నెస్లే రాణిస్తున్నాయి

భారతీ ఇన్​ఫ్రాటెల్, ఎస్ బ్యాంకు, ఇండస్​ఇండ్ బ్యాంకు, ఎస్​బీఐ, గెయిల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, పవర్ గ్రిడ్ కార్ప్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

అమెరికా-చైనా మధ్య మొదటి దఫా వాణిజ్య ఒప్పందం విజయవంతం అయిన నేపథ్యంలో వాల్​ స్ట్రీట్ భారీ లాభాలను మూటగట్టుకుంది. ప్రస్తుతం ఆసిమా మార్కెట్లలో నిక్కీ, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో ట్రేడవుతుండగా, హాంగ్​ సెంగ్ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది.

రూపాయి విలువ

రూపాయి విలువ 5 పైసలు, ఒక డాలరుకు రూ.70.98గా ఉంది.

ముడిచమురు ధర

ప్రపంచ మార్కెట్​లో ముడిచమురు ధర 0.05 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.59 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: చిన్న మొత్తాల పొదుపుపై మరింతగా పన్ను రాయితీలు!

Intro:Body:

According to the United Nations World Economic Situation and Prospects (WESP) 2020, a growth rate of 2.5 per cent is possible in 2020, but a flare up of trade tensions, financial turmoil, or an escalation of geopolitical tensions could derail a recovery.



New York/New Delhi: GDP growth in India and few other large emerging countries may gain some momentum this year after the global economy recorded its lowest growth of 2.3 per cent in 2019 due to prolonged trade disputes, a UN study said on Thursday while lowering its current and next fiscal forecasts for the Indian economy.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.