ETV Bharat / bharat

విరిగిపడుతున్న మంచు చరియలు.. ప్రజల ఇబ్బందులు

author img

By

Published : Jan 13, 2020, 3:02 PM IST

Updated : Jan 13, 2020, 10:29 PM IST

ఉత్తరాది రాష్ట్రాలను హిమపాతం వణికిస్తోంది. జమ్ము కశ్మీర్​, హిమాచల్ ప్రదేశ్​లలో​ భారీగా మంచు కురవటం వల్ల జనజీవనం అతలాకుతలమయింది. జమ్మూ-శ్రీనగర్​ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

snow
మంచు చరియలు విరిగిపడి...భారీ ట్రాఫిక్​ జామ్​
విరిగిపడుతున్న మంచు చరియలు.. ప్రజల ఇబ్బందులు

ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్​లలో భారీగా హిమపాతం నమోదైంది. ఇళ్లు, కార్యాలయాలు, చెట్లు ధవళ వర్ణాన్ని సంతరించుకున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది.

జమ్ము కశ్మీర్​

జమ్ముకశ్మీర్​లో విపరీతంగా కురుస్తోన్న మంచు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు అక్కడి ప్రథమ పండగలైన లోహ్రీ, మకర సంక్రాంతిని ఆనందంతో జరుపుకునే అవకాశం లేకపోయింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

స్తంభించిన రవాణా..

విపరీతంగా కురుస్తోన్న మంచు కారణంగా... రాంబన్​ జిల్లాలో మంచు చరియలు విరిగిపడి శ్రీనగర్​ నుంచి జమ్మూ వెళ్లే రహదారిపై ట్రాఫిక్​ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాతా వైష్ణో దేవి ఆలయం వైపు ప్రయాణించే పలు విమానసర్వీసులు రద్దయ్యాయి.

చర్యలు..

రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. జేసీబీల సాయంతో మంచు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు సిబ్బంది.

హిమాచల్​ ప్రదేశ్​

హిమచల్​ ప్రదేశ్​లోని అనేక పర్యటక ప్రాంతాల్లో భారీగా హిమపాతం నమోదవడం వల్ల ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరాయని వాతవరణ శాఖ ప్రకటించింది. జనవరి 13వ తేదీ వరకు ఆరెంజ్​ అలర్ట్​, జనవరి 16వ తేదీ వరకు ఎల్లో(పసుపు) అలర్ట్​ ప్రకటించింది.

ఇదీ చూడండి : ఫేస్​బుక్ ప్రేమ: విదేశీ అమ్మాయితో మనోడి పెళ్లి

విరిగిపడుతున్న మంచు చరియలు.. ప్రజల ఇబ్బందులు

ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్​లలో భారీగా హిమపాతం నమోదైంది. ఇళ్లు, కార్యాలయాలు, చెట్లు ధవళ వర్ణాన్ని సంతరించుకున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది.

జమ్ము కశ్మీర్​

జమ్ముకశ్మీర్​లో విపరీతంగా కురుస్తోన్న మంచు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు అక్కడి ప్రథమ పండగలైన లోహ్రీ, మకర సంక్రాంతిని ఆనందంతో జరుపుకునే అవకాశం లేకపోయింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

స్తంభించిన రవాణా..

విపరీతంగా కురుస్తోన్న మంచు కారణంగా... రాంబన్​ జిల్లాలో మంచు చరియలు విరిగిపడి శ్రీనగర్​ నుంచి జమ్మూ వెళ్లే రహదారిపై ట్రాఫిక్​ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాతా వైష్ణో దేవి ఆలయం వైపు ప్రయాణించే పలు విమానసర్వీసులు రద్దయ్యాయి.

చర్యలు..

రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. జేసీబీల సాయంతో మంచు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు సిబ్బంది.

హిమాచల్​ ప్రదేశ్​

హిమచల్​ ప్రదేశ్​లోని అనేక పర్యటక ప్రాంతాల్లో భారీగా హిమపాతం నమోదవడం వల్ల ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరాయని వాతవరణ శాఖ ప్రకటించింది. జనవరి 13వ తేదీ వరకు ఆరెంజ్​ అలర్ట్​, జనవరి 16వ తేదీ వరకు ఎల్లో(పసుపు) అలర్ట్​ ప్రకటించింది.

ఇదీ చూడండి : ఫేస్​బుక్ ప్రేమ: విదేశీ అమ్మాయితో మనోడి పెళ్లి

ZCZC
PRI ESPL NAT NRG
.LUCKNOW DES12
UP-IPS
ADGs Sujit Pandey, Alok Kumar to be first police commissioners of Lucknow, Noida respectively
         Lucknow, Jan 13 (PTI) Senior IPS officers Sujit Pandey and Alok Singh will be the first police commissioners of Lucknow and Noida respectively, a UP government spokesperson said on Monday.
         Besides them, Inspector General (IG) Naveen Arora and IG Nilabja Chaudhary will be the joint police commissioners of Lucknow and Deputy Inspector General of Police (DIG) Akhilesh Kumar and DIG Sriparna Ganguli will be additional police commissioners of Noida, he said.
         The state cabinet on Monday approved a proposal for implementing the commissionerate system of policing in the two cities, giving more powers to the police.
         The government has also transferred six other IPS officers, posting Jai Narain Singh as Additional Director General of Police (ADG) of Kanpur zone, Prem Prakash as ADG of Allahabad, Pravin Kumar as IG of Meerut and Lav Kumar as DIG of Gorakhpur. PTI SAB
IJT
01131344
NNNN
Last Updated : Jan 13, 2020, 10:29 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.