ETV Bharat / bharat

'సీఏఏ, ఎన్​పీఆర్​ను తక్షణమే ఉపసంహరించండి'

author img

By

Published : Jan 13, 2020, 8:44 PM IST

Updated : Jan 14, 2020, 9:12 AM IST

ఇటీవల దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు, హింసకు కారణమయిన పౌరచట్టం, ఎన్​పీఆర్​ను వెనక్కి తీసుకోవాలని తీర్మానించాయి విపక్ష పార్టీలు. ఎన్​ఆర్​సీకి మూలం ఎన్​పీఆర్ అయినందున ఆ ప్రక్రియను నిలిపేయాలని పేర్కొన్నాయి. విపక్షాల తీర్మానం పాక్​ను కచ్చితంగా సంతోషపరిచి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సందించింది భాజపా.

oppn
'పౌరచట్టం, ఎన్​ఆర్​సీలను ఉపసంహరించండి': విపక్షాల తీర్మానం
'సీఏఏ, ఎన్​పీఆర్​ను తక్షణమే ఉపసంహరించండి'

కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీలు దిల్లీ వేదికగా సమావేశమయ్యాయి. పౌరచట్టం, జాతీయ జనాభా పట్టికను వెనక్కి తీసుకోవాలని తీర్మానించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న విపక్షాలు పేద ప్రజలు, మైనారిటీలకు ఇబ్బందకరమని వ్యాఖ్యానించాయి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో సమావేశమైన 20 విపక్ష పార్టీలు పౌరచట్టం వ్యతిరేకంగా నిరసనలు, వర్సిటీల్లో హింస పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే మాయవతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్​ ఆద్మీ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.

"పౌరచట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్), జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ) అన్ని కలిపి రాజ్యాంగ విరుద్ధమైన ఓ ప్యాకేజీ. ఇది పేద ప్రజలు, అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, భాష, మతపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీకి మూలం. పౌరచట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం."

-విపక్ష పార్టీల తీర్మానం

ఎన్​ఆర్​సీని అమలు చెయ్యబోమన్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల.. ఎన్​పీఆర్​నూ తప్పనిసరిగా తిరస్కరించాలని కోరాయి విపక్షాలు.

'తీర్మానంతో పాక్​కు సంతోషం'

పౌరచట్టం, ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా విపక్షాల తీర్మానంపై భాజపా స్పందించింది. విపక్షాల తీర్మానం కచ్చితంగా పాకిస్థాన్​ను సంతోషపెట్టి ఉంటుందని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. పౌరచట్టంతో మైనారిటీలపై పాక్​ చేసే దురాగాతాలు బయటకు వచ్చే అవకాశం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

పౌరచట్టం అంశమై విపక్షాలు అనవసరంగా మోదీ ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు రవిశంకర్. పలు విపక్ష పార్టీలు హాజరు కాకపోవడం పట్ల వ్యంగ్యాస్త్రాలు సందించారు. విపక్షాల ఐక్యత నేడు బయటపడిందని వ్యాఖ్యానించారు. వారి తీర్మానానికి జాతీయ, భద్రతాపరమైన ఆసక్తులేమి లేవని అభిప్రాయపడ్డారు. హింసను ఎదుర్కోలేక పొరుగుదేశాల్లోకి పారిపోయిన మైనారిటీల పక్షంగా కూడా తీర్మానం లేదన్నారు.

ఇదీ చూడండి: 'మోదీజీ... వారితో మాట్లాడే ధైర్యం ఉందా?'

'సీఏఏ, ఎన్​పీఆర్​ను తక్షణమే ఉపసంహరించండి'

కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీలు దిల్లీ వేదికగా సమావేశమయ్యాయి. పౌరచట్టం, జాతీయ జనాభా పట్టికను వెనక్కి తీసుకోవాలని తీర్మానించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న విపక్షాలు పేద ప్రజలు, మైనారిటీలకు ఇబ్బందకరమని వ్యాఖ్యానించాయి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో సమావేశమైన 20 విపక్ష పార్టీలు పౌరచట్టం వ్యతిరేకంగా నిరసనలు, వర్సిటీల్లో హింస పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే మాయవతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్​ ఆద్మీ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.

"పౌరచట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్), జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ) అన్ని కలిపి రాజ్యాంగ విరుద్ధమైన ఓ ప్యాకేజీ. ఇది పేద ప్రజలు, అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, భాష, మతపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీకి మూలం. పౌరచట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం."

-విపక్ష పార్టీల తీర్మానం

ఎన్​ఆర్​సీని అమలు చెయ్యబోమన్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల.. ఎన్​పీఆర్​నూ తప్పనిసరిగా తిరస్కరించాలని కోరాయి విపక్షాలు.

'తీర్మానంతో పాక్​కు సంతోషం'

పౌరచట్టం, ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా విపక్షాల తీర్మానంపై భాజపా స్పందించింది. విపక్షాల తీర్మానం కచ్చితంగా పాకిస్థాన్​ను సంతోషపెట్టి ఉంటుందని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. పౌరచట్టంతో మైనారిటీలపై పాక్​ చేసే దురాగాతాలు బయటకు వచ్చే అవకాశం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

పౌరచట్టం అంశమై విపక్షాలు అనవసరంగా మోదీ ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు రవిశంకర్. పలు విపక్ష పార్టీలు హాజరు కాకపోవడం పట్ల వ్యంగ్యాస్త్రాలు సందించారు. విపక్షాల ఐక్యత నేడు బయటపడిందని వ్యాఖ్యానించారు. వారి తీర్మానానికి జాతీయ, భద్రతాపరమైన ఆసక్తులేమి లేవని అభిప్రాయపడ్డారు. హింసను ఎదుర్కోలేక పొరుగుదేశాల్లోకి పారిపోయిన మైనారిటీల పక్షంగా కూడా తీర్మానం లేదన్నారు.

ఇదీ చూడండి: 'మోదీజీ... వారితో మాట్లాడే ధైర్యం ఉందా?'

Intro:Body:



      Mumbai, Jan 13 (PTI) NCP chief Sharad Pawar on Monday

met Union Minister of State for Finance Anurag Singh Thakur to

discuss possibilities of revival of the troubled Punjab &

Maharashtra Cooperative (PMC) Bank.

    After the meeting in Delhi, the Rajya Sabha member

termed the discussion as "constructive".

    The PMC Bank has been put under restrictions by the

RBI, after a multi-crore scam came to light following which

the deposit withdrawal was initially capped at Rs 1,000,

causing panic and distress among depositors.

    The withdrawal limit was increased gradually to Rs

50,000.

    "Had a meeting with the Union Minister of State for

Finance, Shri Anurag Singh Thakur (@ianuragthakur) in New

Delhi to raise the issue of revival of PMC Bank. We had a

constructive exchange of views on the topic," Pawar tweeted.

    The fraud at PMC Bank came to light in September last

year after the Reserve Bank of India discovered that the bank

had allegedly created fictitious accounts to hide over Rs

6,700 crore in loans extended to the almost-bankrupt Housing

Development and Infrastructure Limited (HDIL).

    According to RBI, the PMC bank masked 44 problematic

loan accounts, including HDIL loan accounts, by tampering with

its core banking system, and the accounts were accessible only

to limited staff members.

    Mumbai Police's Economic Offences Wing (EOW) and the

Enforcement Directorate have registered offences in the case.

    The EOW last month submitted a 32,000-page charge

sheet against five persons in the multi-crore PMC Bank scam.

    The charge sheet has named former managing director of

the bank Joy Thomas, former chairman Waryam Singh, former

director of the bank Surjit Singh Arora, along with HDIL

promoters Rakesh Wadhawan and Sarang Wadhawan.

    The charge sheet includes the forensic audit report of

PMC bank and documents of properties purchased by the accused

bank officials with kickbacks received by them for giving

undue favour to HDIL and the Wadhawans.


Conclusion:
Last Updated : Jan 14, 2020, 9:12 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.