ETV Bharat / bharat

నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా తప్పదా!

author img

By

Published : Jan 16, 2020, 3:32 PM IST

Updated : Jan 16, 2020, 7:02 PM IST

nirbhaya-case-convicts-wont-be-hanged-on-jan-22
నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా తప్పదా!

15:27 January 16

నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా తప్పదా!

నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా తప్పదా!

నిర్భయ అత్యాచార కేసు దోషులకు ఈ నెల 22న అమలు చేయాల్సిన మరణశిక్ష  వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు ప్రక్రియపై శుక్రవారం లోపు స్థితి నివేదిక సమర్పించాలని తిహార్​ జైలు అధికారులను దిల్లీ కోర్టు ఆదేశించింది.

ఉరిశిక్షను వాయిదా వేయాలని నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ సింగ్ దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ కోర్టు విచారించింది. తాను రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​ పెండింగ్​లో ఉన్నందున ఉరిని వాయిదా వేయాలని ముకేశ్​ పిటిషన్​లో కోరాడు.

నలుగురు దోషులకు మరణశిక్ష విధించిన తర్వాత జరిగిన పలు పరిణామాల దృష్ట్యా.. డెత్​ వారెంట్లను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని ముకేశ్​ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష నిర్ణయం పెండింగ్​లో ఉన్న నేపథ్యంలో జైలు అధికారులు దిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంపై జైలు అధికారులు దిల్లీ కోర్టుకు కూడా సమాచారం అందించారు. ఈ సమాచారాన్ని పరిశీలించిన దిల్లీ కోర్టు.... ఉరి అమలు చేసే తేదీపై శుక్రవారం లోపు సమగ్ర సమాచారంతో నివేదిక అందించాలని ఆదేశించింది.

జనవరి 7న దిల్లీ కోర్టు జారీ చేసిన డెత్​ వారెంట్లను నిలిపివేయడానికి దిల్లీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ముకేశ్​ తరఫు న్యాయవాది ట్రయల్​ కోర్ట్​ను ఆశ్రయించారు.

15:27 January 16

నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా తప్పదా!

నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా తప్పదా!

నిర్భయ అత్యాచార కేసు దోషులకు ఈ నెల 22న అమలు చేయాల్సిన మరణశిక్ష  వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు ప్రక్రియపై శుక్రవారం లోపు స్థితి నివేదిక సమర్పించాలని తిహార్​ జైలు అధికారులను దిల్లీ కోర్టు ఆదేశించింది.

ఉరిశిక్షను వాయిదా వేయాలని నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ సింగ్ దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ కోర్టు విచారించింది. తాను రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​ పెండింగ్​లో ఉన్నందున ఉరిని వాయిదా వేయాలని ముకేశ్​ పిటిషన్​లో కోరాడు.

నలుగురు దోషులకు మరణశిక్ష విధించిన తర్వాత జరిగిన పలు పరిణామాల దృష్ట్యా.. డెత్​ వారెంట్లను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని ముకేశ్​ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష నిర్ణయం పెండింగ్​లో ఉన్న నేపథ్యంలో జైలు అధికారులు దిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంపై జైలు అధికారులు దిల్లీ కోర్టుకు కూడా సమాచారం అందించారు. ఈ సమాచారాన్ని పరిశీలించిన దిల్లీ కోర్టు.... ఉరి అమలు చేసే తేదీపై శుక్రవారం లోపు సమగ్ర సమాచారంతో నివేదిక అందించాలని ఆదేశించింది.

జనవరి 7న దిల్లీ కోర్టు జారీ చేసిన డెత్​ వారెంట్లను నిలిపివేయడానికి దిల్లీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ముకేశ్​ తరఫు న్యాయవాది ట్రయల్​ కోర్ట్​ను ఆశ్రయించారు.

AP Video Delivery Log - 0900 GMT News
Thursday, 16 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0858: Russia Mishustin AP Clients Only 4249588
Reaction as Mishustin is nominated for Russia PM
AP-APTN-0715: Antarctica Brazil AP Clients Only 4249572
Brazil inaugurates rebuilt Antarctic research base
AP-APTN-0714: Taiwan Marine Drills AP Clients Only 4249582
Taiwan army holds drills ahead of Lunar New Year
AP-APTN-0713: Hong Kong Lam 2 AP Clients Only 4249585
Lam: HK could retain special status beyond 2047
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 16, 2020, 7:02 PM IST

For All Latest Updates

TAGGED:

nirbhaya
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.