ETV Bharat / bharat

కరోనా: భారత పౌరుల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు - కరోనా ఎఫెక్ట్​: తమ పౌరులను స్వదేశాలు రప్పించేందు ప్రయత్నాలు

ప్రాణాంతక కరోనా వైరస్​ చైనా నుంచి అనేక దేశాలకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు.. చైనాలోని తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. భారత్  కూడా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ​423 సీట్లతో కూడిన జంబో విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.

India prepares to evacuate its citizens from virus
కరోనా ఎఫెక్ట్​: తమ పౌరులను స్వదేశాలు తరలించేందు ప్రయత్నాలు
author img

By

Published : Jan 30, 2020, 9:27 PM IST

Updated : Feb 28, 2020, 2:09 PM IST

భారత్​తో పాటు ఇతర దేశాలు.. వుహాన్ సహా చైనాలోని తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చైనాలో 23 వేలకుపైగా భారతీయ విద్యార్థులు ఉండగా వారిలో 21వేల మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారు. వారిని భారత్​కు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ముంబయిలో 423 సీట్లతో కూడిన జంబో విమానాన్ని సిద్ధంగా ఉంచారు. చైనాలోని వుహాన్ నగరం నుంచి తొలి విడతగా శుక్రవారం కొంతమంది భారతీయులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది భారత్​.

విద్యార్థులతో సంప్రదింపులు..

హుబేయ్ రాష్ట్రంలో నివసిస్తున్న 600మంది భారతీయులతో సంప్రదింపులు జరిపి, వారు భారత్​కు రావాలనుకుంటున్నారో లేదో తెలుసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ అక్కడి భారతీయుల్లో వైరస్ సోకినట్లు ఎలాంటి కేసూ నమోదు కాలేదని తెలిపింది.

భారత్​ నిర్ణయంతో ఊరట!

'శుక్రవారం సాయంత్రం వుహాన్‌ నుంచి విమానం ద్వారా తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నాం. హుబేయ్​లో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి మరో విమానం నడుపుతున్నాం' అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడ నివసిస్తున్న భారత విద్యార్థులకు, ఉద్యోగులకు ఊరట కల్పించనుంది.

భారత్​ దారిలోనే ఇతర దేశాలు..

తరలింపునకు ఇప్పటికే ఎయిరిండియా 747 బోయింగ్‌ విమానాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్క భారత్‌ మాత్రమే కాదు, అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌, ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా వుహాన్‌ నగరం నుంచి తమ పౌరులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

మరోవైపు ఇప్పటికే చైనాలో ఈ వైరస్‌ కారణంగా 170 మంది చనిపోగా.. మరో 7వేల మందికిపైగా ఈ వైరస్‌ సోకింది.

ఇదీ చూడండి: 'కరోనా'తో తీరని వేదన.. సినీ పరిశ్రమ కుదేలు

భారత్​తో పాటు ఇతర దేశాలు.. వుహాన్ సహా చైనాలోని తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చైనాలో 23 వేలకుపైగా భారతీయ విద్యార్థులు ఉండగా వారిలో 21వేల మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారు. వారిని భారత్​కు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ముంబయిలో 423 సీట్లతో కూడిన జంబో విమానాన్ని సిద్ధంగా ఉంచారు. చైనాలోని వుహాన్ నగరం నుంచి తొలి విడతగా శుక్రవారం కొంతమంది భారతీయులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది భారత్​.

విద్యార్థులతో సంప్రదింపులు..

హుబేయ్ రాష్ట్రంలో నివసిస్తున్న 600మంది భారతీయులతో సంప్రదింపులు జరిపి, వారు భారత్​కు రావాలనుకుంటున్నారో లేదో తెలుసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ అక్కడి భారతీయుల్లో వైరస్ సోకినట్లు ఎలాంటి కేసూ నమోదు కాలేదని తెలిపింది.

భారత్​ నిర్ణయంతో ఊరట!

'శుక్రవారం సాయంత్రం వుహాన్‌ నుంచి విమానం ద్వారా తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నాం. హుబేయ్​లో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి మరో విమానం నడుపుతున్నాం' అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడ నివసిస్తున్న భారత విద్యార్థులకు, ఉద్యోగులకు ఊరట కల్పించనుంది.

భారత్​ దారిలోనే ఇతర దేశాలు..

తరలింపునకు ఇప్పటికే ఎయిరిండియా 747 బోయింగ్‌ విమానాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్క భారత్‌ మాత్రమే కాదు, అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌, ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా వుహాన్‌ నగరం నుంచి తమ పౌరులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

మరోవైపు ఇప్పటికే చైనాలో ఈ వైరస్‌ కారణంగా 170 మంది చనిపోగా.. మరో 7వేల మందికిపైగా ఈ వైరస్‌ సోకింది.

ఇదీ చూడండి: 'కరోనా'తో తీరని వేదన.. సినీ పరిశ్రమ కుదేలు

ZCZC
PRI GEN NAT
.GORAKHPUR DEL116
UP-KAFEEL-BROTHER
Kafeel Khan arrested for political gain in Delhi polls: Brother
Gorakhpur (UP), Jan 30 (PTI) The brother of child specialist Kafeel Khan on Thursday alleged that the doctor was arrested to give the ruling BJP an advantage in the Delhi Assembly polls.
          Dr Khan was arrested in Mumbai on Wednesday for his allegedly inflammatory remarks during the protests last month in Aligarh over the amended citizenship law.
          He was earlier suspended and arrested after 60 children died at a government hospital during a week in 2017. But a state government probe cleared him of most of the charges.
          His brother Adil Khan has questioned the motive behind Wednesday's arrest, under section 153-A of the Indian Penal Code.
          Adil Khan claimed that Kafeel Khan's arrested was not required for those charged under this section, which deals with fomenting enmity between communities.
          He said the doctor had been arrested over a month after his remarks in Aligarh.
          "It is clear that the motive behind the arrest was political gain during the Delhi Assembly election, Adil Khan claimed, referring to the February 8 polls.
          It is alleged that my brother has no faith in the Constitution, which is wrong as his speech is available on social media and nowhere has he said this. He is falsely accused and wrongly arrested, Adil Khan told PTI.
          Kafeel Khan was arrested by UP Police in a joint operation with Mumbai Police when he arrived in that city on Wednesday night to attend a protest against the Citizenship Amendment Act.
          Uttar Pradesh police plan to bring him to Aligarh on a transit remand obtained from a Mumbai court. PTI CORR/ABN
ASH
ASH
01301932
NNNN
Last Updated : Feb 28, 2020, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.