ధనుర్మాసం సందర్భంగా మహిళల ప్రత్యేక పూజలు

By

Published : Jan 5, 2020, 4:22 PM IST

thumbnail

తూర్పుగోదావరి జిల్లా యానంలో ధనుర్మాసం సందర్భంగా... ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గీత మందిర్​లో వేద పండితులు... రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తులసి పూజ, గోదాదేవి పూజలు నిర్వహించారు. పల్లెల్లో సంక్రాంతి విశిష్టతను తెలిపే బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.