కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం - పశ్చిమ బంగాల్ కూచ్ బెహార్ జిల్లాలో కుప్పకూలిన వెదురు వంతెన
🎬 Watch Now: Feature Video

పశ్చిమ బంగాల్ కూచ్ బెహార్ జిల్లాలోని ఫన్సిర్ ఘాట్ వద్ద జరిగిన చాట్ ఉత్సవాల్లో శనివారం సాయంత్రం ఓ ప్రమాదం జరిగింది. చాట్ వేడుకల సందర్భంగా తోర్సా నది వద్ద భక్తుల కోసం నిర్మించిన తాత్కాలిక వెదురు వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 30 మంది నదిలో పడిపోయారు. భద్రతా దళాలు, విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగి భక్తులను కాపాడారు. అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.