ETV Bharat / state

'అమరావతినే రాజధానిగా ఉంచండి... లేకుంటే గ్రేటర్​ రాయలసీమ ఇవ్వండి' - అమరావతిపై కడప తెదేపా నాయకులు

రాజధానిగా ఉంటే అమరావతి ఉండాలని....లేకుంటే రాయలసీమను వేరుచేసి గ్రేటర్‌ రాయలసీమగా మార్చాలని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి డిమాండ్​ చేశారు. సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదనతో ప్రజలను అయోమయంలో పడేశారని ఆరోపించారు.

tdp kadapa leaders protest for amaravathi
అమరావతిపై కడప జిల్లా తెదేపా అధ్యక్షులు
author img

By

Published : Dec 31, 2019, 8:01 PM IST

అమరావతిపై కడప జిల్లా తెదేపా అధ్యక్షులు

సీఎం జగన్​ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చి ప్రజలను అయోమయంలో పడేశారని కడప జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. రాజధాని ఉంటే అమరావతిలో ఉండాలని... లేదంటే రాయలసీమను గ్రేటర్‌ రాయలసీమగా మార్చాలని డిమాండ్​ చేశారు. జగన్​ సీమవాసులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విశాఖపట్నమయితే.. రాయలసీమ వాసులు ఇబ్బందిపడతారని తెలిపారు.

అమరావతిపై కడప జిల్లా తెదేపా అధ్యక్షులు

సీఎం జగన్​ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చి ప్రజలను అయోమయంలో పడేశారని కడప జిల్లా తెదేపా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. రాజధాని ఉంటే అమరావతిలో ఉండాలని... లేదంటే రాయలసీమను గ్రేటర్‌ రాయలసీమగా మార్చాలని డిమాండ్​ చేశారు. జగన్​ సీమవాసులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విశాఖపట్నమయితే.. రాయలసీమ వాసులు ఇబ్బందిపడతారని తెలిపారు.

ఇదీ చదవండి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే సహించం: పవన్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.