ETV Bharat / state

రాజోలి జలాశయం... తీరెను రైతన్న కష్టం - rajoli resrvoir inaugration on 24th december

కడప జిల్లా రైతుల కష్టాలు తీర్చేలా... రాజోలి జలాశయం నిర్మాణానికి పూనుకుంది ప్రభుత్వం. రూ.830 కోట్ల వ్యయంతో జలాశయం నిర్మాణ పనులు చేపటనున్నట్లు అధికారులు తెలిపారు.

rajoli resrvoir inaugration on 24th december at kadapa district
ఈ నెల 24న రాజోలీ జలాశయం శంకుస్థాపన
author img

By

Published : Dec 17, 2019, 3:21 PM IST

రాజోలి జలాశయం...తీరెను రైతన్న కష్టం

కడప జిల్లాలోని కేసీ కాలువ రైతుల కష్టాలు తీర్చేలా... కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని 2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ నెల 24న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజోలి జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన చేయగా... నిర్మాణానికి నోచుకోలేదు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు...ప్రభుత్వం రాజోలి జలాశయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రూ.830 కోట్ల వ్యయంతో జలాశయం నిర్మాణ పనులు చేపటనున్నట్లు అధికారులు వివరించారు.

ఇదీ చదవండి: భోజనం అని పిలుస్తారు... పేద వారి ఆకలి తీరుస్తారు..!

రాజోలి జలాశయం...తీరెను రైతన్న కష్టం

కడప జిల్లాలోని కేసీ కాలువ రైతుల కష్టాలు తీర్చేలా... కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని 2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ నెల 24న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజోలి జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన చేయగా... నిర్మాణానికి నోచుకోలేదు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు...ప్రభుత్వం రాజోలి జలాశయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రూ.830 కోట్ల వ్యయంతో జలాశయం నిర్మాణ పనులు చేపటనున్నట్లు అధికారులు వివరించారు.

ఇదీ చదవండి: భోజనం అని పిలుస్తారు... పేద వారి ఆకలి తీరుస్తారు..!

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_17_P2C_RAJOLI_JALASAYAM_AP10121


Body:కడప జిల్లాలోని కేసీ కాలువ రైతుల కడగండ్లు తీర్చేలా కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి 2.95 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 24న శంకుస్థాపన చేయనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజోలి జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన చేయగా నిర్మాణానికి నోచుకోలేదు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాజోలి జలాశయం నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ru. 830 కోట్ల వ్యయంతో జలాశయం నిర్వహించబోతున్నారు.


Conclusion:byte: రమణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, మైదుకూరు.
byte: నాగిరెడ్డి, కేసీ కాలువ ఆయకట్టు దారుల సంఘం నాయకుడు, khajipeta.
byte: ఆనందరావు, కేసీ కాలువ, విశ్రాంత ఇంజనీరింగ్ అధికారి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.