ETV Bharat / state

ఆగస్టు 1న సీఎం జగన్ జెరూసలేం పర్యటన

author img

By

Published : Jul 26, 2019, 5:50 PM IST

ఆగస్టు 1న సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లనున్నారు. 4వ తేదీ వరకు జెరూసలేంలోనే ఉండనున్నారు.

జెరూసలేం పర్యటనకు ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​ రెడ్డి ఆగస్టు 1న కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లనున్నారు. 4వ తేదీ వరకు జగన్ జెరూసలేంలోనే ఉండనున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎస్ఎస్‌జీ ఎస్పీ సెంథిల్‌కుమార్, వ్యక్తిగత భద్రతాధికారి జోషి వెళ్లనున్నారు.

ఇదీ చదవండీ...

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​ రెడ్డి ఆగస్టు 1న కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం వెళ్లనున్నారు. 4వ తేదీ వరకు జగన్ జెరూసలేంలోనే ఉండనున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎస్ఎస్‌జీ ఎస్పీ సెంథిల్‌కుమార్, వ్యక్తిగత భద్రతాధికారి జోషి వెళ్లనున్నారు.

ఇదీ చదవండీ...

ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: చంద్రబాబు

Intro:కర్నూలు జిల్లా బనగానపల్లెలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో లో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా నాయకుడు హుసేని ఏఐటీయూసీ డివిజన్ నాయకుడు సుబ్బయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం వన్ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రవేశపెడితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రు అలాగే పెండింగ్లో ఉన్న నా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అంతకుముందు జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీగా పెట్రోల్ బంక్ కూడా చేరుకొని రాస్తారోకో నిర్వహించారు సుమారు అరగంటపాటు నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది పోలీసుల చొరవతో నిరసనను విరమించుకున్నారు అనంతరం తాసిల్దార్ చౌదరికి వినతిపత్రాన్ని అందజేశారు


Body:బనగానపల్లె


Conclusion:నిరసన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.