ETV Bharat / state

బైక్​ని ఢీకొని బస్సు దగ్ధం... ఇద్దరు మృతి

author img

By

Published : Feb 11, 2020, 1:42 AM IST

Updated : Feb 11, 2020, 1:54 AM IST

కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సెట్టిగుంట సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న వ్యక్తి, బస్సులో ప్రయాణిస్తున్న మరోకరు మృతి చెందారు.

bus met with fire accident in kadapa district
సెట్టిగుంటలో బైక్​ని ఢీకొని దగ్ధమైన ఆర్టీసీ బస్సు
సెట్టిగుంటలో బైక్​ని ఢీకొని దగ్ధమైన ఆర్టీసీ బస్సు

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట సమీపంలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. కడప నుంచి తిరుపతికి వెళ్తున్న నాన్​స్టాప్​ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బైక్​ పెట్రోల్​ ట్యాంక్​ పేలి బస్సుకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. బస్సులో ఉన్న 23 మంది ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సెట్టిగుంటలో బైక్​ని ఢీకొని దగ్ధమైన ఆర్టీసీ బస్సు

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట సమీపంలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. కడప నుంచి తిరుపతికి వెళ్తున్న నాన్​స్టాప్​ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బైక్​ పెట్రోల్​ ట్యాంక్​ పేలి బస్సుకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. బస్సులో ఉన్న 23 మంది ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

రోడ్డు ప్రమాదంలో అయిదుగురికి గాయాలు

Intro:AP__CDP_04_10_BUS_DAGDAM_AVB_AP10187_bytes


Body:bytes


Conclusion:
Last Updated : Feb 11, 2020, 1:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.