ETV Bharat / state

'మాతృభాషను విస్మరిస్తే... రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే'

కడపలో భాజపా శాసనమండలి సభ్యులు పీ.వీ.ఎస్​ మాధవ్​ పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగు భాషపై ఆయన వ్యాఖ్యానించారు. మాతృభాషను మరిస్తే... రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు.

author img

By

Published : Nov 26, 2019, 11:08 PM IST

'మాతృభాషను ఉల్లంఘిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే'
'మాతృభాషను ఉల్లంఘిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే'
పీ.వీ.ఎస్​ మాధవ్

భారత రాజ్యాంగం ప్రకారమే... నేడు పాలన కొనసాగుతోందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. మాతృభాషను విస్మరిస్తే... రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. రాష్ట్రాలు మాతృభాష కోసం పోరాటాలు చేస్తుంటే... ఏపీ ప్రభుత్వం ఆంగ్లం పట్ల వ్యామోహం కలిగి ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. మాతృభాష కోసం పోరాటాలు చేస్తామని... ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేస్తామని ఉద్ఘాటించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి 5 లక్షల ఉద్యోగాలు తొలగించిందని ఎద్దేవా చేశారు. మాతృభాషను కాదనే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు.

పీ.వీ.ఎస్​ మాధవ్

భారత రాజ్యాంగం ప్రకారమే... నేడు పాలన కొనసాగుతోందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. మాతృభాషను విస్మరిస్తే... రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. రాష్ట్రాలు మాతృభాష కోసం పోరాటాలు చేస్తుంటే... ఏపీ ప్రభుత్వం ఆంగ్లం పట్ల వ్యామోహం కలిగి ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. మాతృభాష కోసం పోరాటాలు చేస్తామని... ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేస్తామని ఉద్ఘాటించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి 5 లక్షల ఉద్యోగాలు తొలగించిందని ఎద్దేవా చేశారు. మాతృభాషను కాదనే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

'తెలుగు, ఆంగ్ల మాధ్యమం రెండూ ఉండాలి'

Intro:ap_cdp_18_26_bjp_mlc_ycp_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
భారత రాజ్యాంగం ప్రకారమే నేడు పాలన కొనసాగుతోందని భాజపా శాసనమండలి సభ్యులు పి వి ఎస్ మాధవ్ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఎందుకు అంటే అతి పెద్ద రాజ్యాంగం మనదని చెప్పారు. మాతృభాషను ఉల్లంఘిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు తెలిపారు. కడప హరిత హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. మాతృభాషను కాదనే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలు మాతృభాష కోసం పోరాటాలు చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్లం పట్ల వ్యామోహం కలిగి ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. మాతృభాష కోసం పోరాటాలు చేస్తామని ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి 5 లక్షల ఉద్యోగాలు తొలగించారని పేర్కొన్నారు మాతృభాషను కాదనే హక్కు ఎవరికీ లేదన్నారు.
byte: పి వి ఎస్ ఎస్ మాధవ్, శాసనమండలి సభ్యులు, భాజపా.


Body:ఆంగ్లం పై పోరాటం


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.