ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన నేడే - పశ్చిమగోదావరి జిల్లా నారాలోకేష్ పర్యటన

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ నేత చింతమనేని ప్రభాకర్​ను పరామర్శిస్తారని స్థానిక నేతలు తెలిపారు.

నేడు పశ్చిమగోదావరి జిల్లా లోకేష్ పర్యటన
author img

By

Published : Oct 31, 2019, 12:04 AM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఏలూరు సబ్​జైలులో ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చింతమనేని నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలుస్తారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఏలూరు సబ్​జైలులో ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చింతమనేని నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలుస్తారు.

ఇదీ చూడండి... అమరావతితో సింగపూర్ ఒప్పందం రద్దు... కేటాయించిన భూములు వెనక్కి

Intro:Body:

cccc


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.