ETV Bharat / state

అమరావతి కోసం... దెందులూరు రైతుల నిరాహార దీక్ష

author img

By

Published : Dec 31, 2019, 5:30 PM IST

మూడు రాజధానుల ప్రతిపాదనపై రైతుల ఆందోళనలు తగ్గటం లేదు. తాజాగా అమరావతి రైతులకు మద్దతుగా దెందులూరు అన్నదాతలు నిరాహార దీక్ష చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

farmers agitation for amaravahti in denduluru
దెందులూరు రైతుల నిరాహార దీక్ష
దెందులూరు రైతుల నిరాహార దీక్ష

దెందులూరు రైతుల నిరాహార దీక్ష
Intro:ap_tpg_81_31_rytulaniraharadeeksa_avb_ap10162


Body:రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను నడిరోడ్డు తీర్చి కష్టాలపాలు చేయడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు . రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా దెందులూరులో రైతులు నిరాహార దీక్షలు మంగళవారం మొదలుపెట్టారు . ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అందరి కోసం భూములు ఇచ్చిన రైతులను రోడ్డుపాలు చేయడం సరికాదన్నారు. 3 రాజధానులు ఆలోచన విరమించుకుని, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలో దెందులూరు , సత్యనారాయణ పురం గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.