ETV Bharat / state

'దిశ చట్టం పటిష్టంగా అమలు చేయాలి' - 'దిశ చట్టం పటిష్టంగా అమలు చేయాలి'

దిశ పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో మహిళా సంఘాలు, విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు.

DISA_RALLY
దిశ చట్టం పై బుట్టాయగూడెంలో అవగాహన ర్యాలీ
author img

By

Published : Dec 18, 2019, 3:08 PM IST

దిశ చట్టం పై బుట్టాయగూడెంలో అవగాహన ర్యాలీ

ఆడపిల్లలకు రక్షణ కల్పించేలా దిశ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావటం మంచి పరిణామమని కోట రామచంద్రపురం ఐటీడీఏ పీవో సూర్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో దిశ చట్టంపై మహిళా సంఘాలు, విద్యార్థులు అవగాహన ప్రదర్శన చేపట్టారు. దిశ చట్టం పటిష్టంగా అమలు చేసి... మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్న లక్ష్మీ, ఇతర శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఇవీ చదవండి..చిప్‌ ట్రిక్స్‌: టెక్నాలజీతో పేకాట

దిశ చట్టం పై బుట్టాయగూడెంలో అవగాహన ర్యాలీ

ఆడపిల్లలకు రక్షణ కల్పించేలా దిశ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావటం మంచి పరిణామమని కోట రామచంద్రపురం ఐటీడీఏ పీవో సూర్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో దిశ చట్టంపై మహిళా సంఘాలు, విద్యార్థులు అవగాహన ప్రదర్శన చేపట్టారు. దిశ చట్టం పటిష్టంగా అమలు చేసి... మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్న లక్ష్మీ, ఇతర శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఇవీ చదవండి..చిప్‌ ట్రిక్స్‌: టెక్నాలజీతో పేకాట

Intro:AP_TPG_21_18_DISA_RALLY_AV_AP10088
యాంకర్: ఆడపిల్లలకు రక్షణ కల్పించేలా దిశ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని కోటరామచంద్రపురం ఐటీడీఏ పీవో సూర్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం లో దిశ చట్టం పై మహిళ సంఘాలు , విద్యార్థులు అవగాహన ప్రదర్శన చేపట్టారు. దిశ చట్టం పటిష్టంగా అమలు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్న లక్ష్మీ, ఇతర శాఖ అధికారులు అవగాహన ర్యాలీ లో పాల్గొన్నారుBody:దిశ ర్యాలీConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9485340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.