ETV Bharat / state

20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

author img

By

Published : Nov 18, 2019, 6:26 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో అక్రమంగా నిల్వచేసిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

20 tonnes of ration rice seized in west godavari district
దెందులూరులో 20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ​అక్రమంగా నిల్వచేసిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ రామ్ కుమార్ తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తాళ్లూరి నాగరాజు అనే వ్యక్తి... రేషన్ బియ్యాన్ని లారీలోకి లోడింగ్ చేస్తుండగా... సిఎస్ఆర్ఏ సునీతతో కలిసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని చెప్పారు. లారీ, ఆటో, గోదాములో ఉన్న బియ్యం సుమారు 20 టన్నుల మేర ఉంటుందని అంచనా వేశారు. బియ్యంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

దెందులూరులో 20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ​అక్రమంగా నిల్వచేసిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ రామ్ కుమార్ తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తాళ్లూరి నాగరాజు అనే వ్యక్తి... రేషన్ బియ్యాన్ని లారీలోకి లోడింగ్ చేస్తుండగా... సిఎస్ఆర్ఏ సునీతతో కలిసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని చెప్పారు. లారీ, ఆటో, గోదాములో ఉన్న బియ్యం సుమారు 20 టన్నుల మేర ఉంటుందని అంచనా వేశారు. బియ్యంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

గుంటూరులో రూ.53 లక్షల విలువైన రాగులు, జొన్నలు స్వాధీనం

Intro:ap_tpg_83_17_20tannulabiyyam_av_ap10162


Body:దెందులూరు లో అక్రమంగా నిల్వచేసిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి దెందులూరు ఎస్ ఐ రామ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తాళ్లూరి నాగరాజు రేషన్ బియ్యాన్ని లారీలోకి లోడింగ్ చేస్తుండగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సి ఎస్ ఆర్ ఏ సునీత తో కలిసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్న మన్నారు . లారీ, ఆటో , గోదాంలో ఉన్న బియ్యం సుమారు 20 టన్నులు ఉంటుందన్నారు. బియ్యంతో పాటు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.