ETV Bharat / state

మధ్యాహ్నం భోజన బియ్యంలో పురుగులు... ఆందోళనలో తల్లిదండ్రుల - Worms in the mid day meals scheme rice in vizanagaram district news

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో... విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజన బియ్యం నాసికరంగా ఉన్నాయంటూ... నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Worms in the mid day meals scheme rice in vizanagaram district
Worms in the mid day meals scheme rice in vizanagaram district
author img

By

Published : Nov 27, 2019, 4:37 PM IST

Updated : Nov 27, 2019, 7:01 PM IST

విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన బియ్యం నాసిరకంగా ఉన్నాయంటూ... విజయనగరం జిల్లా పార్వతీపురంలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న బియ్యం... పురుగులు పట్టి ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వాహకులను నిలదీశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో... విద్యాశాఖ అధికారి కృష్ణారావు తల్లిదండ్రులతో చర్చించారు. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.

విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన బియ్యం నాసిరకంగా ఉన్నాయంటూ... విజయనగరం జిల్లా పార్వతీపురంలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న బియ్యం... పురుగులు పట్టి ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వాహకులను నిలదీశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో... విద్యాశాఖ అధికారి కృష్ణారావు తల్లిదండ్రులతో చర్చించారు. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.

ఇదీ చదవండి : రాష్ట్ర కేబినెట్​ నిర్ణయాలివే..!

Intro:ap_vzm_37_27_purugula_biyyam_avbbbb_vis_byts_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 note సార్ ఈరోజు పంపించిన 36వ ఫైలుకి సంబంధించిన బైట్స్


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం నెంబర్ 705 ఈరోజు 36వ ఫైలుకి సంబంధించిన బైట్స్ పరిశీలించగలరు మధ్యాహ్నం భోజనానికి పట్టులు పురుగులు పట్టిన బియ్యం


Conclusion:ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు మాట్లాడుతున్న విద్యార్థిని తల్లి మాట్లాడుతున్న విద్యార్థిని మాట్లాడుతున్న మండల విద్యాశాఖ అధికారి
Last Updated : Nov 27, 2019, 7:01 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.