ETV Bharat / state

తల్లీ బిడ్డను దూరం చేసిన డెంగీ - విశాఖలో డెంగీ భారీన పడి బాలింత మృతి

పుట్టిన బిడ్డను కనులారా చూడకుండానే ఆ తల్లి కన్నుమూసింది. ప్రాణాంతక డెంగీ ఆ తల్లీ బిడ్డలను విడదీసింది. తమ ఇంట బాబు పుట్టాడన్న సంతోషాన్ని ఆ కుటుంబ సభ్యులకు అంతలోనే దూరమయ్యేలా చేసింది. విశాఖ జిల్లా దుర్గవానిపాలెంలో డెంగీతో ఓ బాలింత మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.

డెంగీ జ్వరంతో బాలింత మృతి
author img

By

Published : Nov 5, 2019, 7:39 PM IST

డెంగీ జ్వరంతో బాలింత మృతి

విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం దుర్గవానిపాలెంలో సిందూప్రియ అనే బాలింత డెంగీ జ్వరంతో మృత్యువాత పడింది. సోమవారం ప్రసవించిన ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. బాబు క్షేమంగా ఉన్న సింధు మాత్రం డెంగీతో బాధపడుతూ చనిపోయింది. బాలింత మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఇంట బాబు పుట్టాడన్న ఆనందం అంతలోనే ఆవిరైందని కన్నీరు మున్నీరుగా విలపించారు.

డెంగీ జ్వరంతో బాలింత మృతి

విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం దుర్గవానిపాలెంలో సిందూప్రియ అనే బాలింత డెంగీ జ్వరంతో మృత్యువాత పడింది. సోమవారం ప్రసవించిన ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. బాబు క్షేమంగా ఉన్న సింధు మాత్రం డెంగీతో బాధపడుతూ చనిపోయింది. బాలింత మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఇంట బాబు పుట్టాడన్న ఆనందం అంతలోనే ఆవిరైందని కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి:

'మా సొమ్ము తిరిగివ్వండి'

ap_vsp_42_05_pregnent_lady_denghu_fevre_death_av_ap10080 విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం దుర్గవానిపాలేంలో సిందూప్రియ అనే బాలింతరాలు డేంగ్యూ జ్వరంతో మృతి. బాబు క్షేమం విశాఖ ... పెదగంట్యాడ మండలం దుర్గవానిపాలేంలో సింధు ప్రియ అనే బాలింతరాలు డేంగ్యూ జ్వరంతో మృతి. బాబు క్షేమం. సోమవారం ప్రసవించిన సింధుప్రియ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది.... డెంగ్యూ సోకడంతో అదే రోజు సాయంత్రం కెజిహెచ్ లో మృతిచెందింది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.