ETV Bharat / state

రైలు ఢీ.. ఇద్దరు చిన్నారులు మృత్యువాత

author img

By

Published : Dec 28, 2019, 9:27 AM IST

రైలు ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా లంకెలపాలెంలో జరిగింది.

train accident
విశాఖ జిల్లాలో రైలు ఢీకొని...ఇద్దరు చిన్నారులు మృతి
విశాఖ జిల్లాలో రైలు ఢీకొని...ఇద్దరు చిన్నారులు మృతి

విశాఖ జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రైలు పట్టాల పై ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియజేశారు. మరణించిన చిన్నారులను గొల్లపేట వాసులుగా గుర్తించారు. తమ పిల్లలు రైలు ప్రమాదంలో చనిపోవడంపై తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

విశాఖ జిల్లాలో రైలు ఢీకొని...ఇద్దరు చిన్నారులు మృతి

విశాఖ జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రైలు పట్టాల పై ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియజేశారు. మరణించిన చిన్నారులను గొల్లపేట వాసులుగా గుర్తించారు. తమ పిల్లలు రైలు ప్రమాదంలో చనిపోవడంపై తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇవీ చదవండి:

'ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బైక్...ఇద్దరు మృతి'

Intro:Body:

dummy


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.