ETV Bharat / state

'3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించటం సరికాదు' - latest news of 3 capital issue

మూడు రాజధానుల ప్రతిపాదనను పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేష్ సమర్థించారు. రాయలసీమను ఇప్పటివరకు అభివృద్ధి చేసిన నాయకుడు లేరని ... ఇప్పటికైన సీమ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ప్రెస్​క్లబ్​లో మాట్లాడిన ఆయన.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే.. కేంద్ర రాష్ట్రాలకు వారధిగా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కర్నూలు, విశాఖలో వరదలు వస్తాయంటూ... రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించటం సరికాదన్నారు.

tg venkatesh press meet on 3 capital issue in visakha
సమావేశంలో మాట్లాడుతున్న టీజీ వెంకటేష్
author img

By

Published : Jan 6, 2020, 9:53 PM IST

Updated : Jan 7, 2020, 11:18 AM IST

.

సమావేశంలో మాట్లాడుతున్న టీజీ వెంకటేష్

ఇదీ చూడండి చట్టాలు అప్పటివే.. మార్పు రావాల్సిన అవసరం ఉంది'

.

సమావేశంలో మాట్లాడుతున్న టీజీ వెంకటేష్

ఇదీ చూడండి చట్టాలు అప్పటివే.. మార్పు రావాల్సిన అవసరం ఉంది'

sample description
Last Updated : Jan 7, 2020, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.