ETV Bharat / state

'ఈటీవీభారత్' కథనానికి స్పందన... నిధుల దుర్వినియోగంపై విచారణ - visakha latest unusage of funds

ఈటీవీ భారత్ కథనానికి విశాఖ జాయింట్ కలెక్టర్ స్పందించారు. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెంలో అధికారులు విచారణ చేపట్టారు.

respond to bharat story inquiry on sarpanch  in visakha
విచారణ చేస్తున్న అధికారులు
author img

By

Published : Dec 6, 2019, 11:45 PM IST

నిధులు దుర్వినియోగంపై గ్రామస్థులు గత నెల 30న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 'అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం' అనే శీర్షికతో ఈటీవీభారత్​లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి విశాఖ జాయింట్ కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెంలో అధికారులు విచారణ చేపట్టారు. మాజీసర్పంచ్, కార్యదర్శి గత ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని డీఎల్​పీఓ కొండలరావు తెలిపారు.

విచారణ చేస్తున్న అధికారులు

ఇదీ చూడండి
బిల్డ్ ఏపీ కాదు సేల్ ఏపీ: రామానాయుడు

నిధులు దుర్వినియోగంపై గ్రామస్థులు గత నెల 30న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 'అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం' అనే శీర్షికతో ఈటీవీభారత్​లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి విశాఖ జాయింట్ కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెంలో అధికారులు విచారణ చేపట్టారు. మాజీసర్పంచ్, కార్యదర్శి గత ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని డీఎల్​పీఓ కొండలరావు తెలిపారు.

విచారణ చేస్తున్న అధికారులు

ఇదీ చూడండి
బిల్డ్ ఏపీ కాదు సేల్ ఏపీ: రామానాయుడు

Intro:Ap_Vsp_106_06_Nidula_Durviniyogam_Enquiry_Etv Bharat_Spandana_Ab_AP10079
b ramu భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా


Body:నిధులు దుర్వినియోగం అక్రమాలపై గ్రామస్తులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గత నెల నెల 30 న వినూత్నంగా వినతిపత్రాలు అందజేశారు దీంతో ఈటీవీ భారత్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అనే శీర్షికన ప్రసారం చేసిన కథనానికి స్పందించిన జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం రేఖవానిపాలెం లో అధికారులు విచారణ చేపట్టారు. డి ఎల్ పి ఓ టి కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు గత కార్యదర్శి నూర్జహాన్ తో పాటు గ్రామాల్లో యువకులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ కార్యదర్శి గత ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపించారు. ఫిర్యాదుదారులు తో పాటు ఉ మాజీ సర్పంచ్ కార్యదర్శి నుంచి స్టేట్మెంట్లు తీసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తామని డి ఎల్ పి ఓ కొండలరావు తెలిపారు ఆరోపణలు వివిధ శాఖల అధికారులకు పంపించి తదుపరి చర్యలకు ఉన్నతాధికారులు చొరవ చూపిస్తారన్నారు.
బైట్: టి కొండలరావు డి ఎల్ పి ఓ విశాఖపట్నం


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.