విశాఖ మన్యంలో చింతపల్లి జీకే వీధి, హుకుంపేట ,అరకులోయ మండలాల్లో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో 10 దంతవైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 1500 మంది విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. మన్యంలో ప్రతి మంగళవారం ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మరో ఆరు నెలల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వహకులు తెలియజేశారు.
ఇదీ చూడండి: