ETV Bharat / state

దువ్వాడలో రైలు దిగుతుండగా ప్రమాదం... దంపతులు మృతి

author img

By

Published : Nov 10, 2019, 4:20 PM IST

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. రైలు దిగుతుండగా జారిపడి హైదరాబాద్​కు చెందిన దంపతులు చనిపోయారు.

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో హైదరాబాద్ దంపతులు మృతి
దువ్వాడ రైల్వే స్టేషన్‌లో హైదరాబాద్ దంపతులు మృతి

విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో విషాదం జరిగింది. రైలు దిగుతుండగా దంపతులు జారిపడి మృతి చెందారు. అర్దరాత్రి సమయంలో ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టకు చెందిన కేశవగిరి వెంకటరమణారావు, నాగమణిగా గుర్తించారు.

ఇవీ చూడండి-కాకినాడలో దారుణం.... రెండు రూపాయల కోసం హత్య

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో హైదరాబాద్ దంపతులు మృతి

విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో విషాదం జరిగింది. రైలు దిగుతుండగా దంపతులు జారిపడి మృతి చెందారు. అర్దరాత్రి సమయంలో ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టకు చెందిన కేశవగిరి వెంకటరమణారావు, నాగమణిగా గుర్తించారు.

ఇవీ చూడండి-కాకినాడలో దారుణం.... రెండు రూపాయల కోసం హత్య

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.