విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో విషాదం జరిగింది. రైలు దిగుతుండగా దంపతులు జారిపడి మృతి చెందారు. అర్దరాత్రి సమయంలో ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన కేశవగిరి వెంకటరమణారావు, నాగమణిగా గుర్తించారు.
ఇవీ చూడండి-కాకినాడలో దారుణం.... రెండు రూపాయల కోసం హత్య