ETV Bharat / state

256 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

author img

By

Published : Jan 5, 2020, 11:14 AM IST

Updated : Jan 5, 2020, 1:07 PM IST

విశాఖ జిల్లాలోని పెందుర్తిలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 256 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

illegally cannibes export
పెందుర్తిలో నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
పెందుర్తిలో నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పెందుర్తి పరిధిలోని సుజాత్ నగర్​లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆటోలో జి.మాడుగుల మండలం మధ్యగరువు నుంచి నగరానికి గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పెందుర్తి సీఐ సత్యనారాయణ తెలిపారు. 256 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నామన్నారు. సేతి రాములు, కుమ్మరి గంగాధర్ల అనే ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు.

పెందుర్తిలో నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పెందుర్తి పరిధిలోని సుజాత్ నగర్​లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆటోలో జి.మాడుగుల మండలం మధ్యగరువు నుంచి నగరానికి గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పెందుర్తి సీఐ సత్యనారాయణ తెలిపారు. 256 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నామన్నారు. సేతి రాములు, కుమ్మరి గంగాధర్ల అనే ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

నకిలి నోట్ల ముఠా అరెస్టు.. రూ. 1.23 లక్షల దొంగ నోట్లు స్వాధినం

sample description
Last Updated : Jan 5, 2020, 1:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.