పాడేరులో 'అమ్మ ఒడి' ప్రారంభించిన ఎమ్మెల్యే
పాడేరులో 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - news on amma vadi
విశాఖ మన్యం కేంద్రం పాడేరులో అమ్మ ఒడి పథకాన్ని ఎమ్మెల్యే కొత్తగుడి భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతంలో లక్షా ఇరవై వేల మంది విద్యార్థులకు అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా నగదు బదిలీ జరుగనుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. బడి మానేసిన విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు.
![పాడేరులో 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే amma vadi started in paderu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5654373-394-5654373-1578579519329.jpg?imwidth=3840)
పాడేరులో 'అమ్మ ఒడి' ప్రారంభించిన ఎమ్మెల్యే
పాడేరులో 'అమ్మ ఒడి' ప్రారంభించిన ఎమ్మెల్యే
sample description