ETV Bharat / state

ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంట్లు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Oct 31, 2019, 10:49 AM IST

ఎలుగుబంటి దాడిలో వ్యక్తి తీవ్ర గాయాలు
ఎలుగుబంటి దాడిలో వ్యక్తి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో రెండు ఎలుగుబంట్లు హల్​చల్ చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఉద్దానం ప్రాంతంలో యథేచ్ఛగా సంచరిస్తూ... ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా బాతుపురంలో ఉదయపు నడకకు వెళ్లిన బత్తిన కామేశ్వరరావు అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అతన్ని స్థానికులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి ఎలుగుబంట్ల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు వేడుకొంటున్నారు.

ఎలుగుబంటి దాడిలో వ్యక్తి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో రెండు ఎలుగుబంట్లు హల్​చల్ చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఉద్దానం ప్రాంతంలో యథేచ్ఛగా సంచరిస్తూ... ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా బాతుపురంలో ఉదయపు నడకకు వెళ్లిన బత్తిన కామేశ్వరరావు అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అతన్ని స్థానికులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి ఎలుగుబంట్ల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు వేడుకొంటున్నారు.

ఇదీ చదవండి:

ఆస్తి కోసం చంపేశారు... 6 నెలల తర్వాత అరెస్టయ్యారు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.