ETV Bharat / state

పున్నానపాలెంలో అగ్నిప్రమాదం.. 5 పూరిళ్లు దగ్ధం - fire news in srikakulam punnanapalem

శ్రీకాకుళం జిల్లా పున్నానపాలెంలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో 5 పూరిల్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పున్నానపాలెంలో అగ్నిప్రమాదం...5 పూరిళ్లు దగ్ధం
author img

By

Published : Nov 4, 2019, 8:11 AM IST

Updated : Nov 4, 2019, 1:14 PM IST

పున్నానపాలెంలో అగ్నిప్రమాదం...5 పూరిళ్లు దగ్ధం

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెంలో అగ్నిప్రమాదం సంభవించి 5 పూరిల్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో ఇళ్ల వద్ద ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణంగా అనుమానిస్తున్నారు.

పున్నానపాలెంలో అగ్నిప్రమాదం...5 పూరిళ్లు దగ్ధం

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెంలో అగ్నిప్రమాదం సంభవించి 5 పూరిల్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో ఇళ్ల వద్ద ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణంగా అనుమానిస్తున్నారు.

ఇవీ చూడండి:

భక్తుల సొమ్ము.. గోవిందా.. గోవింద!

Intro:Body:Conclusion:
Last Updated : Nov 4, 2019, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.