ETV Bharat / state

విద్యుదాఘతంతో కౌలు రైతు మృతి

శ్రీకాకుళం జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృత్యువాతపడ్డాడు. తెగిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

author img

By

Published : Nov 1, 2019, 11:27 AM IST

కరెంటు తీగలు తగిలి మృతిచెందిన రైతు
విద్యుదాఘతానికి గురై కౌలు రైతు మృతి

శ్రీకాకుళం జిల్లా సొగిడియ గ్రామానికి చెందిన తిరుపతిరావు అనే కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కౌలుకు తీసుకున్న పొలంలో మధ్యాహ్నం ఎరువు వేస్తుండగా... తెగిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు మృతదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరగా విలపించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

విద్యుదాఘతానికి గురై కౌలు రైతు మృతి

శ్రీకాకుళం జిల్లా సొగిడియ గ్రామానికి చెందిన తిరుపతిరావు అనే కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కౌలుకు తీసుకున్న పొలంలో మధ్యాహ్నం ఎరువు వేస్తుండగా... తెగిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు మృతదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరగా విలపించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

Intro:Body:

ap-sklm-11-31-raitu-mruti-av-ap10074_31102019163931_3110f_01877_142ap-sklm-11-31-raitu-mruti-av-ap10074_31102019163931_3110f_01877_142ap-sklm-11-31-raitu-mruti-av-ap10074_31102019163931_3110f_01877_142


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.