ETV Bharat / state

మద్దిపాడులో మహిళ దారుణ హత్య

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామం వద్ద మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతురాలిని గ్రామానికి చెందిన బత్తుల సుమలతగా పోలీసులు గుర్తించారు. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.

author img

By

Published : Dec 31, 2019, 10:52 AM IST

women gets murdered by unknown people at prakasam district
మద్దిపాడులో మహిళ దారుణ హత్య
మద్దిపాడులో మహిళ దారుణ హత్య

మద్దిపాడులో మహిళ దారుణ హత్య

ఇదీ చదవండి:

లారీ టైర్ల కింద పడి... బాలుడు మృతి

Intro:AP_ONG_30_92_MAHILA_DARUNA_HATYA_AV_C10_AP10137

సంతనూతలపాడు....
కంట్రిబ్యూటర్ సునీల్...
7093981622

మృతురాలు బత్తుల సుమలత గా గుర్తింపు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం లోని మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామం వద్ద మహిళ హత్య చేసిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది మృతురాలు చెందిన బత్తుల సుమలత గా గుర్తించారు సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రసాద్ సీఐ సుబ్బారావు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు వివరాలు సేకరించారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.