ETV Bharat / state

దీక్ష ధరించి చోరీలు... పోలీసుల అదుపులో ఇద్దరు మైనర్లు

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో దీక్షలు ధరించి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్​లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్షా ఇరవై వేల రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ రాచర్ల మండలం, నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం, కొమరోలు మండలంలోని బాదినేని పల్లి, గోపాలపురం, సూరవారి పల్లి దేవాలయాల్లో వస్తువులు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు.

author img

By

Published : Dec 19, 2019, 4:00 PM IST

Updated : Dec 26, 2019, 6:59 PM IST

thefts are occured on wearing of malaya in giddaluru of prakasam
గిద్దలూరులో మాలధరించి చోరీలకు పాల్పడుతోన్న మైనర్​లు అరెస్ట్
గిద్దలూరులో మాలధరించి చోరీలకు పాల్పడుతోన్న మైనర్​లు అరెస్ట్

గిద్దలూరులో మాలధరించి చోరీలకు పాల్పడుతోన్న మైనర్​లు అరెస్ట్

ఇదీ చూడండిలంచం అడిగాడు.. అనిశాకు చిక్కాడు

Intro:AP_ONG_21_18_CHORIKI PALPADUTUNNA MINOR BALURU __AVB_AP10135
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గంలోని, పలు దేవాలయాల్లో మాల ధరించి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్ బాలురను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి లక్షా ఇరవై వేల రూపాయల వస్తువులను స్వాధీనం వేసుకున్న పోలీసులు. వీరిద్దరూ రాచర్ల మండలం, నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం ,కొమరోలు మండలం లోని బాదినేని పల్లి , గోపాలపురం, సూరవారి పల్లి దేవాలయాల్లో వస్తువులు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
బైట్ :- సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు



Body:AP_ONG_21_18_CHORIKI PALPADUTUNNA MINOR BALURU __AVB_AP10135


Conclusion:AP_ONG_21_18_CHORIKI PALPADUTUNNA MINOR BALURU __AVB_AP10135
Last Updated : Dec 26, 2019, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.