ETV Bharat / state

'ఈనాడు' కథనానికి స్పందన.... ఆశ్రమానికి చేరిన వృద్ధురాలు - latest news of prakasam dst old women bus shelter

లక్షల ఆస్తులు ఉన్నా అనాథలా బస్ షెల్టర్​లో ఉంటున్న వృద్ధురాలి కథను ఈనాడు ఈటీవీ భారత్ వెలుగులోకి  తెచ్చింది. ఈ కథనానికి ప్రకాశం జిల్లా న్యాయమూర్తి స్పందించారు. ఆ అవ్వ సమస్య తీర్చారు.

respond to eenadu story a old women get to oldagehome
వృద్ధురాలిని ఆశ్రమానికి పంపిస్తున్న అధికారులు
author img

By

Published : Dec 24, 2019, 9:05 AM IST

వృద్ధురాలిని ఆశ్రమానికి పంపిస్తున్న అధికారులు

ప్రకాశం జిల్లా కొండెపికి చెందిన వేమూరు లక్ష్మీ కాంతమ్మ.. కె.ఉప్పలపాడులో బస్ షెల్టర్​లో గత కొద్ది కాలంగా తలదాచుకుంటోంది. నలుగురు కుమారులు ఉన్నా, వివిధ కారణాల వల్ల వారు మృతి చెందడం, ఒక్కప్పుడు 70 ఎకరాల వరకు భూములు ఉన్నా అవన్నీ పంపకాల్లో కోల్పోవడం.. చివరికి చేతులో చిల్లి గవ్వ లేక, ఆదరించేవారు లేక.. కొండెపి కె. ఉప్పలపాడు బస్ షెల్టర్ లో ఉన్న తీరుపై.. ఈటీవీ భారత్ కథనాన్ని ప్రచురించింది. వెంటనే స్పందించిన ప్రకాశం జిల్లా న్యాయ మూర్తి జ్యోతిర్మయి.. న్యాయ సాధికారథ్ సంస్థ ద్వారా ఆ వృద్ధురాలికి ఆశ్రయం కల్పించారు. ఒంగోలు నుంచి అధికారులను పంపించి.. అవ్వను వృద్ధాశ్రమనికి తరలించారు. సమస్యను వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన ఈటీవీ భారత్ ను స్థానికులు, అధికారులు అభినందించారు.

వృద్ధురాలిని ఆశ్రమానికి పంపిస్తున్న అధికారులు

ప్రకాశం జిల్లా కొండెపికి చెందిన వేమూరు లక్ష్మీ కాంతమ్మ.. కె.ఉప్పలపాడులో బస్ షెల్టర్​లో గత కొద్ది కాలంగా తలదాచుకుంటోంది. నలుగురు కుమారులు ఉన్నా, వివిధ కారణాల వల్ల వారు మృతి చెందడం, ఒక్కప్పుడు 70 ఎకరాల వరకు భూములు ఉన్నా అవన్నీ పంపకాల్లో కోల్పోవడం.. చివరికి చేతులో చిల్లి గవ్వ లేక, ఆదరించేవారు లేక.. కొండెపి కె. ఉప్పలపాడు బస్ షెల్టర్ లో ఉన్న తీరుపై.. ఈటీవీ భారత్ కథనాన్ని ప్రచురించింది. వెంటనే స్పందించిన ప్రకాశం జిల్లా న్యాయ మూర్తి జ్యోతిర్మయి.. న్యాయ సాధికారథ్ సంస్థ ద్వారా ఆ వృద్ధురాలికి ఆశ్రయం కల్పించారు. ఒంగోలు నుంచి అధికారులను పంపించి.. అవ్వను వృద్ధాశ్రమనికి తరలించారు. సమస్యను వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన ఈటీవీ భారత్ ను స్థానికులు, అధికారులు అభినందించారు.

ఇదీ చూడండి

ఆపన్నహస్తం కోసం.. వృద్ధురాలి ఎదురుచూపులు

AP_ONG_02_23_VRUDDHURAI_HUMAN_AP10190 రిపోర్టర్ బాలాజీ కొండెపి , కంట్రిబ్యూటర్ ( ) లక్షలు ఆస్తులు ఉన్నా అనాధలా బస్ షెల్టర్ లో ఉంటున్న వృద్ధమహిళ కథకు స్పందించి జిల్లా న్యాయమూర్తి ఆశ్రమాన్ని కల్పించారు...ప్రకాశం జిల్లా కొండెపి కిచెందిన వేమూరు లక్ష్మీ కాంతమ్మ కొండెపి మండలం కె.ఉప్పలపాడు లో బస్ షెల్టర్ లో గత కొద్ది కాలంగా తలదాచుకొని ఉండేది.. నలుగురు కుమారులు ఉన్నా, వివిధ కారణాల వల్ల వారు మృతి చెందడం,ఒక్కప్పుడు 70 ఎకరాలు వరకు భూములు ఉన్నా అవన్నీ పంపకాల్లో కోల్పోవడం చేతులో చిల్లి గవ్వ లేక, ఆదరించేవారు లేక కొండెపి కె. ఉప్పలపాడు బస్ షెల్టర్ లో అనాధిలా జీవిస్తుండేది.. 70 ఎల్లా ఈ వృద్దిరాలి జీవనం పై ఈనాడు వెలుగు లో తీసుకు రావడం తో ప్రకాశం జిల్లా న్యాయ మూర్తి జ్యోతిర్మయి స్పందించారు.. న్యాయ సాధికారథ్ సంస్థ ద్వారా ఆ వృద్ధురాలి ఆశ్రమం కల్పించారు.. ఒంగోలు నుంచి అధికారులకలను పంపించి ఈమెకు ఓ వృద్ధాశ్రమనికి తరలించి, ఆదుకున్నారు.. స్థానికులు సహకారం తో ఇన్నాళ్లు అక్కడ జీవిస్తున్న వృద్ధురాలుకు ఈ ఆశ్రమం లభించడం పట్ల ఈనాడుకు ధన్యవాదాలు తెలిపారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.