ETV Bharat / state

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం... రైతు బలి..? - ప్రకాశం జిల్లా లో రైతు బలవన్మరణం

తన భార్యకు చెందిన పొలాన్ని ఇతరులకు కట్టుబెట్టారని ఆరోపిస్తూ... ప్రకాశం జిల్లా మీర్జాపేటలో తిరుపతిరెడ్డి అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రెవెన్యూ అధికారుల తీరుకు రైతు బలి !
రెవెన్యూ అధికారుల తీరుకు రైతు బలి !
author img

By

Published : Dec 10, 2019, 9:24 AM IST

ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం మీర్జాపేటలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యకు చెందిన పొలాన్ని రెవెన్యూ అధికారులు ఇతరులకు కట్టబెట్టారని ఆరోపిస్తూ... తిరుపతి రెడ్డి అనే కర్షకుడు పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఇదీచదవండి

ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం మీర్జాపేటలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్యకు చెందిన పొలాన్ని రెవెన్యూ అధికారులు ఇతరులకు కట్టబెట్టారని ఆరోపిస్తూ... తిరుపతి రెడ్డి అనే కర్షకుడు పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఇదీచదవండి

12 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.