ETV Bharat / state

నీటి గుంతలో నాగుపాములు - అరవపాలెంలో నీటి గుంతలో నాగుపాములు

నీటి గుంత నుంచి దుర్వాసన వస్తుందని గుంతలోకి తొంగి చూశారా రైతులు. అక్కడ చూస్తే శునకం మృతదేహం కనిపించింది. దాన్ని పూడ్చి పెట్టేందుకు కిందికు దిగబోతే పాములు కనిపించాయి. తరువాత ఏం జరిగిందో చదివేయండి...

snakes in aravapalem
అరవపాలెం నీటి గుంతలో నాగుపాములు
author img

By

Published : Jan 28, 2020, 6:41 PM IST

అరవపాలెం నీటి గుంతలో నాగుపాములు
సంగం మండలం అరవపాళెంలో మిరపతోటకు నీరు పెట్టుకునేందుకు ఓ నీటి గుంతను తవ్వారు అక్కడి రైతులు. ఆ గుంత నుంచి దుర్వాసన రావటంతో... అందులోకి తొంగి చూశారు. కుక్కపిల్ల మృతదేహం కనిపించగా పూడ్చేందుకు సిద్ధమయ్యారు. గుంతలోకి అడుగుపెట్టగానే బుసలు కొడుతూ రెండు నాగుపాములు పైకి లేచాయి. అంతే... ఆ రైతు పైప్రాణాలు పైనే పోయాయి. పాములు బయటకు తీసే ధైర్యం లేక, వాటిని దైవంగా భావించి చంపకుండా వదిలేశామని రైతులు చెప్పారు. ఆ పాములను గుంతలోనుంచి బయటకు తీసి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: నిధుల జాప్యం.. కావలి మంచినీటి పథకం ఆలస్యం

అరవపాలెం నీటి గుంతలో నాగుపాములు
సంగం మండలం అరవపాళెంలో మిరపతోటకు నీరు పెట్టుకునేందుకు ఓ నీటి గుంతను తవ్వారు అక్కడి రైతులు. ఆ గుంత నుంచి దుర్వాసన రావటంతో... అందులోకి తొంగి చూశారు. కుక్కపిల్ల మృతదేహం కనిపించగా పూడ్చేందుకు సిద్ధమయ్యారు. గుంతలోకి అడుగుపెట్టగానే బుసలు కొడుతూ రెండు నాగుపాములు పైకి లేచాయి. అంతే... ఆ రైతు పైప్రాణాలు పైనే పోయాయి. పాములు బయటకు తీసే ధైర్యం లేక, వాటిని దైవంగా భావించి చంపకుండా వదిలేశామని రైతులు చెప్పారు. ఆ పాములను గుంతలోనుంచి బయటకు తీసి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: నిధుల జాప్యం.. కావలి మంచినీటి పథకం ఆలస్యం

Intro:Ap_nlr_11_28_pamula kalakalam_av_ap10061Body:నెల్లూరు జిల్లా సంగం మండలం అరవ పాలెం గ్రామంలోని ఓ రైతు మిరప పొలాల్లోకి ఎక్కడి నుంచి వచ్చాయో రెండు నాగు పాములు నీళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న నీటి గుంతలో జారి పడ్డాయి. బయటకు వచ్చే మార్గం లేక అలాగే గుంత లో తిష్ట వేసుకొని కూర్చున్నాయి. ఇది గమనించని రైతులు వారి పొలంలో పని చేసుకుంటున్నారు. ఈరోజు గుంతలో నుంచి దుర్వాసన వస్తుండడంతో గుంత దగ్గరకు వెళ్లి రైతు చూడగా ఒక కుక్క పిల్ల మృతదేహం కనపడింది. కుక్క పిల్ల మృతదేహాన్ని బయటకు తీయాలని ప్రయత్నించిన రైతుపై ఈ నాగులు ఒక్కసారిగా బుస కొట్టాయి. పాములు బయటకు తీసే ధైర్యం చాలని రైతులు నాగు పాములు దైవంతో సమానమని చంపకుండా అలాగే వదిలేశారు. ఇటు పొలంలోకి పోవాలంటే భయపడుతూ, పాములను బయటకు తీసే ధైర్యం, మార్గం కనబడక రైతులు బిక్కుబిక్కుమంటున్నారు.పాములను రక్షించాలని కోరుతున్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.