ETV Bharat / state

వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్ - Arrest of accused at nellore dist

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలోని ఇళ్లల్లో వరుస దొంగతనాలు చేస్తున్న నిందితులను డీఎస్పీ భవానిహర్ష పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

చెర్లోపల్లిలో వరుస చోరీలు చేస్తున్న నిందితులు అరెస్ట్
author img

By

Published : Nov 10, 2019, 1:13 PM IST

చెర్లోపల్లిలో వరుస చోరీలు చేస్తున్న నిందితులు అరెస్ట్

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులను డీఎస్పీ భవానిహర్ష మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి రూ.3లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

చెర్లోపల్లిలో వరుస చోరీలు చేస్తున్న నిందితులు అరెస్ట్

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులను డీఎస్పీ భవానిహర్ష మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి రూ.3లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

ఇదీ చదవండి:

గుప్త నిధుల హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలోని ఇళ్లల్లో గత నెలలో జరిగిన వరుస దొంగతనాల్లో నిందితులను పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టిన గూడూరు డిఎస్పీ భవానిహర్ష . నిందితులను పట్టుకుని వారి వద్దనుండి 3లక్షలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితులు ఇద్దరు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు.నిందితులలో ఒకరు మర్డర్ కేసులో నిందితుడు ఇప్పటికే జైలులో ఉన్నట్లుగా తెలిపారు.నిందితులు మాబాష, సూర్య గా తెలిపారు.


Body:1


Conclusion:బైట్ 1: భవానిహర్ష (గూడూరు డిఎస్పీ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.