ETV Bharat / state

పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పొట్టేళ్ల ప్రదర్శన - MLA_ANAM

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విత్తన పొట్టేళ్ల ప్రదర్శన రాపూరు మండలంలో నిర్వహించారు.

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విత్తన పొట్టేళ్ల ప్రదర్శన
author img

By

Published : Nov 4, 2019, 11:49 PM IST

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విత్తన పొట్టేళ్ల ప్రదర్శన

నెల్లూరు జిల్లా రాపూరు మండలం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విత్తన పొట్టేళ్ల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయరెడ్డి పాల్గొన్నారు. వెంకటగిరి నియోజవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆనం రామ నారాయణరెడ్డి తెలిపారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోరారు.

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విత్తన పొట్టేళ్ల ప్రదర్శన

నెల్లూరు జిల్లా రాపూరు మండలం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో విత్తన పొట్టేళ్ల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయరెడ్డి పాల్గొన్నారు. వెంకటగిరి నియోజవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆనం రామ నారాయణరెడ్డి తెలిపారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోరారు.

ఇవీ చదవండి

అనంతపురం జిల్లాలో భారీ వర్షానికి 96 గొర్రెలు మృతి

Intro:AP_NLR_03_04_JK_MLA_ANAM_ON_POTTELU_RAJA_AVB_AP10134
3


Body:3


Conclusion:4

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.