ETV Bharat / state

భూమా కుటుంబంలో తగాదాలు... స్పష్టతనిచ్చిన విఖ్యాత్​ రెడ్డి - bhuma-jagath-vikyath-reddy news

భూమా కుటుంబంపై వస్తున్న వార్తలను అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కొట్టిపారేశారు. ఇందులో ఏ మాత్రం నిజంలేదని తేల్చిచెప్పారు.

భూమా కుటుంబం
author img

By

Published : Nov 22, 2019, 8:46 PM IST

జగత్ విఖ్యాత్ రెడ్డి విడుదల చేసిన వీడియో

రాష్ట్ర మాజీమంత్రి భూమా అఖిలప్రియ మీద కేసు నమోదైందన్న వార్తలపై ఆమె సోదరుడు జగత్​ విఖ్యాత్​ రెడ్డి స్పందించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో... వెయ్యి గజాల స్థలం 2016లో భూమా నాగిరెడ్డి కొందరికి విక్రయించినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో తాను మైనర్​గా ఉన్నందున తనకు సమాచారం ఇవ్వకుండానే స్థలాన్ని విక్రయించారని భూమా విఖ్యాత్ రెడ్డి కోర్టులో కేసు వేసినట్లు వార్తలు వచ్చాయి.

తనకు వాటా రావాలంటూ... న్యాయవాది ద్వారా అక్క భూమా అఖిల ప్రియ మీద, స్థలం కొనుగోలుదారుపై విఖ్యాత్​ రెడ్డి కేసు వేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రస్తుతం దుబాయ్​లో ఉన్న జగత్​ విఖ్యాత్​ రెడ్డి సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. తన అక్క భూమా అఖిలప్రియ మీద తాను కేసు వేసినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను దుబాయిలో ఉన్నానని... ఈ సమయంలో ఇలాంటి వార్తలు రావడం బాధాకరమన్నారు. తమ కుటుంబంపై వస్తున్న వార్తలన్నీ అసత్యాలని తేల్చిచెప్పారు. తామంతా ఒకటిగానే ఉన్నామన్నారు.

జగత్ విఖ్యాత్ రెడ్డి విడుదల చేసిన వీడియో

రాష్ట్ర మాజీమంత్రి భూమా అఖిలప్రియ మీద కేసు నమోదైందన్న వార్తలపై ఆమె సోదరుడు జగత్​ విఖ్యాత్​ రెడ్డి స్పందించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో... వెయ్యి గజాల స్థలం 2016లో భూమా నాగిరెడ్డి కొందరికి విక్రయించినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో తాను మైనర్​గా ఉన్నందున తనకు సమాచారం ఇవ్వకుండానే స్థలాన్ని విక్రయించారని భూమా విఖ్యాత్ రెడ్డి కోర్టులో కేసు వేసినట్లు వార్తలు వచ్చాయి.

తనకు వాటా రావాలంటూ... న్యాయవాది ద్వారా అక్క భూమా అఖిల ప్రియ మీద, స్థలం కొనుగోలుదారుపై విఖ్యాత్​ రెడ్డి కేసు వేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రస్తుతం దుబాయ్​లో ఉన్న జగత్​ విఖ్యాత్​ రెడ్డి సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. తన అక్క భూమా అఖిలప్రియ మీద తాను కేసు వేసినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను దుబాయిలో ఉన్నానని... ఈ సమయంలో ఇలాంటి వార్తలు రావడం బాధాకరమన్నారు. తమ కుటుంబంపై వస్తున్న వార్తలన్నీ అసత్యాలని తేల్చిచెప్పారు. తామంతా ఒకటిగానే ఉన్నామన్నారు.

ఇవీ చదవండి

'మోదీ పలకరించడం యాద్ధృచ్చికంగా జరిగిందే'

రాష్ట్రంలో అన్ని బార్ల లైసెన్సులు రద్దు... ఉత్తర్వులు జారీ

Intro:ap_knl_103_22_bhuma_family_ab_ap10054 ఆళ్లగడ్డ భూమా కుటుంబ వారసుల పై వివాదాలు చుట్టుముడుతున్నాయి రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీద ఆమె సోదరుడు భూమా జగద్విఖ్యాత రెడ్డి రంగారెడ్డి జిల్లా అదనపు కోర్టులో కేసు నమోదు చేసినట్లు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో వెయ్యి గజాల స్థలం 2016లో భూమా నాగిరెడ్డి కొందరికి విక్రయించినట్లు తెలుస్తుంది ఆ విక్రయ సమయంలో లో మైనర్ గా ఉన్న తనకు సమాచారం లేకుండా స్థలాన్ని విక్రయించారు భూమా విఖ్యాత్ రెడ్డి కోర్టులో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది ఆ స్థలం తన తల్లి ఆస్తి అని అందులో తనకు వాటా రావాలంటూ న్యాయవాది ద్వారా అక్క భూమా అఖిల ప్రియా స్థల కొనుగోలుదారుల మీదకేసు వేసినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా ఈ కేసు విషయమై దుబాయ్ లో ఉన్న జగద్విఖ్యాత రెడ్డి సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు తన అక్క భూమా అఖిలప్రియ మీద అ తానే కేసు వేసినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు తాను దుబాయిలో ఉన్నానని ఈ సమయంలో ఇలాంటి వార్తలు రావడం బాధాకరమన్నారు తమ కుటుంబం పై వస్తున్న వార్తలన్నీ అసత్యాలు అన్నారు తామంతా ఒకటిగానే ఉన్నామన్నారు భూమా కుటుంబ గౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తానన్నారు మొత్తం మీద భూమా అఖిలప్రియ మీద అ తమ్ముడు జగద్విఖ్యాత రెడ్డి కేసు వేశాడు అంటూ వస్తున్న వార్తలు రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయిBody:రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీద తమ్ముడు జగద్విఖ్యాత రెడ్డి కేసు దాఖలు చేసినట్లు తెలుస్తోందిConclusion:భూమా కుటుంబం లో లుకలుకలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.