ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ఆరు నెలల పాలనపై తెదేపా నేత భూమా అఖిలప్రియ ఆదివారం పుస్తకం విడుదల చేశారు. ఆళ్లగడ్డలోని ఆమె నివాసంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం జగన్ తన పాదయాత్రలో 'నేను ఉన్నాను... నేను విన్నాను' అంటూ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి... ఎన్నికల్లో గెలిచారన్నారు. 6 నెలల పాలనలో... అంతట అవినీతి, అక్రమాలేనని ఆరోపించారు. మంత్రులు ఏ నిమిషాన ఏం మాట్లాడతారో తెలియడం లేదన్నారు. మద్యపాన నిషేధం పేరుతో గ్రామగ్రామాన గొలుసు దుకాణాలను ఏర్పాటు చేసి... వైకాపా నాయకులకు లబ్ధి చేకూరుస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
''సీఎం జగన్ పాలనపై పుస్తకం విడుదల''
ఆరు నెలల వైకాపా ప్రభుత్వ పాలనపై తెదేపా నేత భూమా అఖిలప్రియ ఆదివారం పుస్తకం విడుదల చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ఆరు నెలల పాలనపై తెదేపా నేత భూమా అఖిలప్రియ ఆదివారం పుస్తకం విడుదల చేశారు. ఆళ్లగడ్డలోని ఆమె నివాసంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం జగన్ తన పాదయాత్రలో 'నేను ఉన్నాను... నేను విన్నాను' అంటూ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి... ఎన్నికల్లో గెలిచారన్నారు. 6 నెలల పాలనలో... అంతట అవినీతి, అక్రమాలేనని ఆరోపించారు. మంత్రులు ఏ నిమిషాన ఏం మాట్లాడతారో తెలియడం లేదన్నారు. మద్యపాన నిషేధం పేరుతో గ్రామగ్రామాన గొలుసు దుకాణాలను ఏర్పాటు చేసి... వైకాపా నాయకులకు లబ్ధి చేకూరుస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.
భూమా అఖిలప్రియConclusion:భూమా అఖిలప్రియ విలేకర్ల సమావేశం