ETV Bharat / state

''సీఎం జగన్​ పాలనపై పుస్తకం విడుదల''

author img

By

Published : Dec 1, 2019, 11:44 PM IST

ఆరు నెలల వైకాపా ప్రభుత్వ పాలనపై తెదేపా నేత భూమా అఖిలప్రియ ఆదివారం పుస్తకం విడుదల చేశారు.

సీఎం జగన్​ పాలనపై తెదేపా నేత అఖిలప్రియ పుస్తకం విడుదల
సీఎం జగన్​ పాలనపై తెదేపా నేత అఖిలప్రియ పుస్తకం విడుదల

ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ఆరు నెలల పాలనపై తెదేపా నేత భూమా అఖిలప్రియ ఆదివారం పుస్తకం విడుదల చేశారు. ఆళ్లగడ్డలోని ఆమె నివాసంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం జగన్ తన పాదయాత్రలో 'నేను ఉన్నాను... నేను విన్నాను' అంటూ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి... ఎన్నికల్లో గెలిచారన్నారు. 6 నెలల పాలనలో... అంతట అవినీతి, అక్రమాలేనని ఆరోపించారు. మంత్రులు ఏ నిమిషాన ఏం మాట్లాడతారో తెలియడం లేదన్నారు. మద్యపాన నిషేధం పేరుతో గ్రామగ్రామాన గొలుసు దుకాణాలను ఏర్పాటు చేసి... వైకాపా నాయకులకు లబ్ధి చేకూరుస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.

''సీఎం జగన్​ పాలనపై పుస్తకం విడుదల''

ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ఆరు నెలల పాలనపై తెదేపా నేత భూమా అఖిలప్రియ ఆదివారం పుస్తకం విడుదల చేశారు. ఆళ్లగడ్డలోని ఆమె నివాసంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం జగన్ తన పాదయాత్రలో 'నేను ఉన్నాను... నేను విన్నాను' అంటూ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి... ఎన్నికల్లో గెలిచారన్నారు. 6 నెలల పాలనలో... అంతట అవినీతి, అక్రమాలేనని ఆరోపించారు. మంత్రులు ఏ నిమిషాన ఏం మాట్లాడతారో తెలియడం లేదన్నారు. మద్యపాన నిషేధం పేరుతో గ్రామగ్రామాన గొలుసు దుకాణాలను ఏర్పాటు చేసి... వైకాపా నాయకులకు లబ్ధి చేకూరుస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.

''సీఎం జగన్​ పాలనపై పుస్తకం విడుదల''
Intro:ap_knl_101_01_bhuma_akhila_press_meet_av_ap10054 ఆళ్లగడ్డ 8008574916 వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్ ఆరు నెలల పాలన పై మాజీ మంత్రి తెదేపా నేత భూమా అఖిలప్రియ ఆదివారం పుస్తకం విడుదల చేశారు ఆళ్లగడ్డ లోని ఆమె నివాసంలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్ జగన్ తన పాదయాత్రలో నేను ఉన్నాను నేను విన్నాను అంటూ సినిమా డైలాగులు చెప్పి ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో గెలిచారు అన్నారు మోసపోయి ఓట్లు వేయమని ప్రజలు నేడు భావిస్తున్నారు ఈ ఆరు నెలల పాలనలో అంతట అవినీతి అక్రమాలు అన్నారు మంత్రులు సైతం ఏ నిమిషాన ఏం మాట్లాడతారో తెలియడం లేదన్నారు ఇసుకను తొలగించారని అన్నా క్యాంటీన్లు మూసివేశారని ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆమె అన్నారు rమద్యపాన నిషేధం పేరుతో గ్రామగ్రామాన గొలుసు దుకాణాలను ఏర్పాటు చేసి వైకాపా నాయకులకు లబ్ధి చేకూరుస్తున్నారు ఈ ఆరు నెలల జగన్ పాలనపై తాము పుస్తకం విడుదల చేశామని ఇందులో ఏ ఒక్కటి అవాస్తవమని ప్రభుత్వం నిరూపించ లేదన్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారుBody:ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారు ఆరు నెలల పాలన అవినీతిమయం
భూమా అఖిలప్రియConclusion:భూమా అఖిలప్రియ విలేకర్ల సమావేశం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.