ETV Bharat / state

మనుమడికి భూమి రాయించాడని తండ్రిని చంపేశాడు...

author img

By

Published : Dec 11, 2019, 11:25 AM IST

కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో కొడుకు తండ్రిని హతమార్చారు. ఆస్తి తగాదాతోనే ఘటన జరిగింది.

కన్నతండ్రిని చంపిన కుమారుడు
కన్నతండ్రిని చంపిన కుమారుడు

కృష్ణాజిల్లాలో ఆగిరిపల్లిలో విషాదం జరిగింది. ఆస్తి తగాదాల్లో కన్న తండ్రినే... కొడుకు హతమర్చాడు.

ఇది జరిగింది

ఈదర గ్రామంలో నివశిస్తున్న... శోభానాద్రి కుమారుడు బెక్కం కిరణ్. ఈయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తండ్రి నుంచి వేరుగా కాపురం పెట్టి అదే ఊరిలోనే అద్దెకి ఉంటున్నాడు. కిరణ్ మెుదటి భార్య కుమారుడికి... శోభానాద్రి... మనవడి పేరు మీద తన ఐదెకరాల భూమిని రాశాడు. దీంతో ఆవేశానికి గురైన...తండ్రిని కత్తితో పొడిచి చంపాడు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కన్నతండ్రినే చంపిన కుమారుడు

ఇవీ చదవండి

విశాఖలో మహిళ గొంతు కోసి దారుణ హత్య

కృష్ణాజిల్లాలో ఆగిరిపల్లిలో విషాదం జరిగింది. ఆస్తి తగాదాల్లో కన్న తండ్రినే... కొడుకు హతమర్చాడు.

ఇది జరిగింది

ఈదర గ్రామంలో నివశిస్తున్న... శోభానాద్రి కుమారుడు బెక్కం కిరణ్. ఈయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తండ్రి నుంచి వేరుగా కాపురం పెట్టి అదే ఊరిలోనే అద్దెకి ఉంటున్నాడు. కిరణ్ మెుదటి భార్య కుమారుడికి... శోభానాద్రి... మనవడి పేరు మీద తన ఐదెకరాల భూమిని రాశాడు. దీంతో ఆవేశానికి గురైన...తండ్రిని కత్తితో పొడిచి చంపాడు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కన్నతండ్రినే చంపిన కుమారుడు

ఇవీ చదవండి

విశాఖలో మహిళ గొంతు కోసి దారుణ హత్య

Intro:ap_vja_22_11_thamdrin_chapina_koduku_avb_ap10122 కృష్ణాజిల్లా ఆగిరిపల్లి
కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో కొడుకు తండ్రిని హతమార్చారు హంతకుడు బెక్కం కిరణ్ కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి తండ్రి నుంచి వేరుగా కిరణ్ ఊళ్లో వేరేచోట అద్దెకి ఉంటున్నాడు మొదటి భార్య కొడుక్కి మృతుడు శోభనాద్రి ఐదెకరాల భూమిని మనవడి పేరు మీద రాశాడు దీంతో ఆవేశానికి గురైన కిరణ్ ఈరోజు ఉదయం జరిగిన ఘర్షణలో కత్తితో తండ్రిని హతమార్చాడు


Body:కొడుకు చేతిలో తండ్రి హతం


Conclusion:కొడుకు చేతిలో తండ్రి హతం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.