ETV Bharat / state

తెదేపా శ్రేణుల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు - tdp followers bike rally latest news

మండలి రద్దును నిరసిస్తూ తెదేపా శ్రేణులు విజయవాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp followers bike rally was opposed by police at vijayawada
తెదేపా శ్రేణుల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
author img

By

Published : Jan 28, 2020, 5:03 PM IST

తెదేపా శ్రేణుల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

మూడు రాజధానుల బిల్లులను శాసనమండలిలో అడ్డుకోవడం వల్ల... ముఖ్యమంత్రి అహం దెబ్బతిని మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మండలి రద్దును నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు తెదేపా శ్రేణులు విజయవాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై బుద్ధా ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులకు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ప్రతిపక్షంపై బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.

ఇదీ చదవండి: నందిగామలో ఐకాస 19వ రోజు రిలే నిరాహారదీక్షలు

తెదేపా శ్రేణుల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

మూడు రాజధానుల బిల్లులను శాసనమండలిలో అడ్డుకోవడం వల్ల... ముఖ్యమంత్రి అహం దెబ్బతిని మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మండలి రద్దును నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు తెదేపా శ్రేణులు విజయవాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై బుద్ధా ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులకు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ప్రతిపక్షంపై బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.

ఇదీ చదవండి: నందిగామలో ఐకాస 19వ రోజు రిలే నిరాహారదీక్షలు

AP_VJA_21_28_MLC_BYKE_RALLY_STOPPED_BY_POLICE_AVB_ REPORTER: MAHESH CAMERA: KOTESWARARAO ( ) మూడు రాజధానుల బిల్లులను శాసనమండలిలో అడ్డుకోవడంతో....ముఖ్యమంత్రి అహం దెబ్బతిని మండలిని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మండలిని రద్దు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ పిలుపుమేరకు తెదేపా శ్రేణులు చేపట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకదుర్గ నగర్ అర్జున వీధిలోని బుద్దా వెంకన్న ఇంటి నుంచి కాళేశ్వరరావు మార్కెట్ వరకు ర్యాలీ తలపెట్టగా....144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. బుద్దా వెంకన్న ఇంటికి చేరుకున్న పోలీసులతో పార్టీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చంద్రబాబు, బుద్దా వెంకన్న చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి...ర్యాలీ విరమించుకున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ప్రతిపక్షంపై బెదిరింపు చర్యలకు పాల్పడుతోందన్న బుద్దా వెంకన్న మండలిని రద్దు చేసే ముందు....వైకాపా నుంచి ఎమ్మెల్యే కోటాలో మంత్రి పదవులు పొందిన ఇద్దరిని రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.......బైట్ బైట్.......బుద్దా వెంకన్న, తెదేపా ఎమ్మెల్సీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.