ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

author img

By

Published : Jan 25, 2020, 12:04 PM IST

కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో శ్రీకాకుళం జడ్పీ ఉన్నత పాఠశాలలో దీపక్​ సాయి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదోతరగతి చదువుతున్న దీపక్ సాయి ఉరివేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఘంటసాల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

student-suicide-in-srikakulam-shool-in-krishna-district
student-suicide-in-srikakulam-shool-in-krishna-district
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
కృష్ణా జిల్లా, శ్రీకాకుళం హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న దీపక్ సాయి పాఠశాల ప్రాంగణంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ట్యూషన్​కు వెళ్లిన దీపక్ తెల్లవారేసరికి మృతి చెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీపక్ సాయి మొబైల్ ద్వారా చిన్న చిన్న లఘు చిత్రాలు తీసేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. దీపక్ చాలా బాగా చదివే వాడని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. స్కూల్లో నైట్ వాచ్​మెన్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

తిరుమలలో ఎర్రచందనం కూలీల అరెస్ట్​

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
కృష్ణా జిల్లా, శ్రీకాకుళం హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న దీపక్ సాయి పాఠశాల ప్రాంగణంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ట్యూషన్​కు వెళ్లిన దీపక్ తెల్లవారేసరికి మృతి చెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీపక్ సాయి మొబైల్ ద్వారా చిన్న చిన్న లఘు చిత్రాలు తీసేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. దీపక్ చాలా బాగా చదివే వాడని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. స్కూల్లో నైట్ వాచ్​మెన్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

తిరుమలలో ఎర్రచందనం కూలీల అరెస్ట్​

Intro:ap_vja_07_25_student_mruthi_avb_ap10044

kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511

కృష్ణాజిల్లా, శ్రీకాకుళం హైస్కూల్లో ఉరివేసుకుని విద్యార్ధిని ఆత్మహత్య

ఘంటసాల మండలం,  శ్రీకాకుళంలో విషాదం.


జిల్లా పరిషత్ హైస్కూల్ లో చీరతో ఉరివేసుకుని    10వ తరగతి  విద్యార్థి తమ్మనబోయిన దీపక్  సాయి (15)  ఆత్మహత్య చేసుకున్నారు.


రాత్రి ప్రవేటుకు వెళ్లిన దీపక్ తెల్లారేసరికి మృతి.


అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఘంటసాల పోలీసులు.


తల్లి విజయ నాగిణి, తండ్రి బీమరాజు 

ఇంకొక కుమారుడు  కళ్యాణ్ ఇదేపాఠశాలలో 8 వ తరగతి చదువుతున్నాడు

దీపక్ సాయి మొబైల్ ద్వారా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ లు తీస్తూ ఉండేవాడిని మిత్రులు తెలిపారు. 

స్కూల్ నందు నైట్ వాచ్ మెన్ లేకపోవడం వలన ఇలా జరిగిందని స్థానికులు తెలిపారు. విద్యార్థి చాలా బాగా చదివే వాడని ఉపాధ్యాయులు తెలిపారు







Body:కృష్ణాజిల్లా, శ్రీకాకుళం హైస్కూల్లో ఉరివేసుకుని విద్యార్ధిని ఆత్మహత్య


Conclusion:కృష్ణాజిల్లా, శ్రీకాకుళం హైస్కూల్లో ఉరివేసుకుని విద్యార్ధిని ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.