తెలుగు మాధ్యమం రద్దు విషయంలో ప్రభుత్వంపై పవన్కల్యాణ్ ట్వీట్ చేశారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రసంగం వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆర్టికల్ 350ఏ ప్రకారం తెలుగు కోసం డబ్బులు తీసుకుని ఆంగ్లం కోసం ఖర్చుపెడతారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయం తప్పకుండా గుర్తిస్తుందన్నారు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప తెలుగు భాష దేనికి పనికిరాదా అని నిలదీశారు. పార్లమెంటులో రఘురామకృష్ణంరాజు మాటలు వింటే ఎవరికైనా అదే అనిపిస్తుందన్నారు.
-
కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప , మనకి తెలుగు భాష సరస్వతి దేనికి పనికిరాదన్న మాట...పార్లమెంటులో నరసాపురం పార్లమెంటు ‘వైసీపీ ఎంపీ’ -రఘురామకృష్ణంరాజు గారి మాటలు వింటే నాకే కాదు , ఎవరికైనా అదే అనిపిస్తుంది. pic.twitter.com/Wdk7EdXG6D
— Pawan Kalyan (@PawanKalyan) November 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప , మనకి తెలుగు భాష సరస్వతి దేనికి పనికిరాదన్న మాట...పార్లమెంటులో నరసాపురం పార్లమెంటు ‘వైసీపీ ఎంపీ’ -రఘురామకృష్ణంరాజు గారి మాటలు వింటే నాకే కాదు , ఎవరికైనా అదే అనిపిస్తుంది. pic.twitter.com/Wdk7EdXG6D
— Pawan Kalyan (@PawanKalyan) November 19, 2019కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప , మనకి తెలుగు భాష సరస్వతి దేనికి పనికిరాదన్న మాట...పార్లమెంటులో నరసాపురం పార్లమెంటు ‘వైసీపీ ఎంపీ’ -రఘురామకృష్ణంరాజు గారి మాటలు వింటే నాకే కాదు , ఎవరికైనా అదే అనిపిస్తుంది. pic.twitter.com/Wdk7EdXG6D
— Pawan Kalyan (@PawanKalyan) November 19, 2019
ఇవీ చదవండి