ETV Bharat / state

రాజధానిపై భాజపా, జనసేన ఉద్యమ కార్యాచరణ ఖరారు - ఎంపీ జీవీఎల్​ నివాసంలో జనసేన, భాజపా నేతలు సమావేశం

దిల్లీలోని ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు నివాసంలో జనసేన, భాజపా నేతలు సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్​కల్యాణ్​, నాదెండ్ల మనోహర్, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇరుపార్టీల నేతలు ఉద్యమ కార్యాచరణ నిర్ణయించారు.

ఎంపీ జీవీఎల్​ నివాసంలో  జనసేన, భాజపా నేతలు సమావేశం
ఎంపీ జీవీఎల్​ నివాసంలో జనసేన, భాజపా నేతలు సమావేశం
author img

By

Published : Jan 22, 2020, 6:22 PM IST

Updated : Jan 22, 2020, 8:46 PM IST

రాజధానిపై భాజపా, జనసేన నేతలు ఉద్యమ కార్యాచరణ ఖరారు చేశారు. ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్‌ చేయాలని నిర్ణయించారు. ఇకనుంచి ప్రతి కార్యక్రమంలో ఇరు పార్టీలు కలిసి పాల్గొంటాయని నేతలు తెలిపారు.

రాజధానిపై భాజపా, జనసేన నేతలు ఉద్యమ కార్యాచరణ ఖరారు చేశారు. ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్‌ చేయాలని నిర్ణయించారు. ఇకనుంచి ప్రతి కార్యక్రమంలో ఇరు పార్టీలు కలిసి పాల్గొంటాయని నేతలు తెలిపారు.

Last Updated : Jan 22, 2020, 8:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.