కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో భారీ పుస్తక ప్రదర్శన, అమ్మకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షలు, ఇంజినీరింగ్, ఇతర విభాగాలకు చెందిన పుస్తకాలు ప్రదర్శిస్తూ... విక్రయించారు. రెండు రోజుల పాటు ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుందని క్యాంపస్ అధ్యాపకులు తెలియజేశారు. ఈ ప్రదర్శన కోసం ప్రణాళికలు సిద్ధం చేసిన స్టూడెంట్స్ విభాగం... ఈవెంట్ కోఆర్డినేటర్ రవిని అభినందించారు.
ఇదీ చదవండి :