విరివిగా వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షం కావాలని ఆకాంక్షిస్తూ... వరుణ యాగం నిర్వహించనున్నట్టు దుర్గగుడి కార్యనిర్వాహణాధికారి కోటేశ్వరమ్మ వెల్లడించారు. ఈనెల 20 నుంచి 24 వరకూ వరుణ యాగం జరుగుతుందని తెలిపారు. ఈనెల 20నుంచి 22 వరకూ ఉదయం 6 గంటల నుంచి రెండు గంటలపాటు దేవస్థాన వేదం విద్యార్థులు, అర్చక స్వాములు దుర్గాఘాట్లో వరుణ జపం, వరుణానుపాక, శతానువాక, విరాట్ పర్వ పారాయణం చేస్తారని వివరించారు. 23వ తేదీ ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ మండపారాధనలు, తత్సంబంధిత దేవతామంత్ర హవనములు జరుగుతాయని తెలిపారు. చివరి రోజు 24న ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ సహస్ర ఘటాభిషేకం జరుగుతుందని వివరించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... 20నుంచి యాగం - temple
రాష్ట్రం సస్యస్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ... ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ... దుర్గామల్లేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించనున్నారు.
![రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... 20నుంచి యాగం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3606478-828-3606478-1560956997369.jpg?imwidth=3840)
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... 20నుంచి యాగం
విరివిగా వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షం కావాలని ఆకాంక్షిస్తూ... వరుణ యాగం నిర్వహించనున్నట్టు దుర్గగుడి కార్యనిర్వాహణాధికారి కోటేశ్వరమ్మ వెల్లడించారు. ఈనెల 20 నుంచి 24 వరకూ వరుణ యాగం జరుగుతుందని తెలిపారు. ఈనెల 20నుంచి 22 వరకూ ఉదయం 6 గంటల నుంచి రెండు గంటలపాటు దేవస్థాన వేదం విద్యార్థులు, అర్చక స్వాములు దుర్గాఘాట్లో వరుణ జపం, వరుణానుపాక, శతానువాక, విరాట్ పర్వ పారాయణం చేస్తారని వివరించారు. 23వ తేదీ ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ మండపారాధనలు, తత్సంబంధిత దేవతామంత్ర హవనములు జరుగుతాయని తెలిపారు. చివరి రోజు 24న ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ సహస్ర ఘటాభిషేకం జరుగుతుందని వివరించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... 20నుంచి యాగం
New Delhi, June 18 (ANI): Samajwadi Party Member of Parliament Shafiqur Rahman Barq while taking oath stirred controversy by saying that 'Vande Mataram is against Islam'. He said, "Jahan tak Vande Mataram ka taaluq hai, it is against Islam we cannot follow it."