విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డుపై గుణదల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడు... వాహనం నడుపుతూ డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నగరంలోని పడవల రేవుల సెంటర్కు చెందిన సునీల్గా గుర్తించారు. సునీల్ స్ధానికంగా ఉన్న వారపత్రికలో పని చేస్తుంటాడని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.
ఇవీ చదవండి...ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ... ఒకరు మృతి