ETV Bharat / state

అవనిగడ్డలో 30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం - అక్రమంగా తరలిస్తున్న... 30 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న 30 లక్షలు విలువచేసే గంజాయిని అవనిగడ్డ 216 జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న... 30 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం
author img

By

Published : Sep 30, 2019, 11:01 PM IST

అక్రమంగా తరలిస్తున్న... 30 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం

కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ 216 జాతీయ రహదారిపై పులిగడ్డ టోల్​గేట్ వద్ద పోలీసులు.... వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి నుండి చెన్నైకు తరలిస్తుండగా పట్టుకున్నారు. వీటి విలువ మొత్తం సుమారు 30 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులు ఇద్దరు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. ఇదే జాతీయ రహదారిపై గత సంవత్సరంలో 620 కేజీల గంజాయి పట్టుకుని ఒక బొలెరో వాహనం, రెండు కార్లు సీజ్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

అక్రమంగా తరలిస్తున్న... 30 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం

కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ 216 జాతీయ రహదారిపై పులిగడ్డ టోల్​గేట్ వద్ద పోలీసులు.... వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి నుండి చెన్నైకు తరలిస్తుండగా పట్టుకున్నారు. వీటి విలువ మొత్తం సుమారు 30 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులు ఇద్దరు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. ఇదే జాతీయ రహదారిపై గత సంవత్సరంలో 620 కేజీల గంజాయి పట్టుకుని ఒక బొలెరో వాహనం, రెండు కార్లు సీజ్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

ఇవీ చదవండి

'పనైనా చూపండి... పరిహారమైనా చెల్లించండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.