ETV Bharat / state

అమరావతే రాజధానిగా ఉండాలని జేఏసీ నేతల ఆందోళన - రాజధాని అమరావతే కావాలని...వాకర్లు నిరసన

'మూడు రాజధానులు వద్దు - మాకు అమరావతే కావాలని' వాకర్లు నినదించారు. గుంటూరు జిల్లా కలెక్టరెట్ వద్ద అమరావతి రాజధాని కోసం జేఏసీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని ఉండాలని... ఆ దిశగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.

The capital Amarawathi walkers protest
రాజధాని అమరావతే కావాలని...జేఎసీ నేతల నిరసన
author img

By

Published : Jan 18, 2020, 12:57 PM IST

అమరావతే రాజధానిగా ఉండాలని జేఏసీ నేతల నిరసన

అమరావతే రాజధానిగా ఉండాలని జేఏసీ నేతల నిరసన

ఇదీ చదవండి:

ఎస్సై దురుసు ప్రవర్తనతో మహిళ ఆత్మహత్యాయత్నం

Intro:మూడు రాజధానులు వద్దు మాకు అమరావతే కావాలని వాకర్లు నినదించారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద అమరావతి రాజధాని కోసం రిలే నిరాహారదీక్ష చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఒక్క రాజధాని ఉండాలని ఆ దిశగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు......


Body:గుంటూరు పశ్చిమ


Conclusion:kit number765
భాస్కరరావు
8008574897

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.