ETV Bharat / state

అమరావతి రైతులకు...విద్యార్థి సంఘాల మద్దతు - guntur students supports amarvathi farmers news

రాజధాని రైతులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. గుంటూరులో విద్యా సంస్థలు బంద్ ప్రకటించి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

student fedarations supports amaravathi farmers
అమరావతి రైతులకు...విద్యార్థి సంఘాల మద్దతు
author img

By

Published : Jan 6, 2020, 9:40 AM IST

అమరావతి రైతులకు...విద్యార్థి సంఘాల మద్దతు
మూడు రాజధానుల ప్రకటనపై రాష్ట్రంలో పలు చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజధాని రైతుల నిరసనలకు మద్దతుగా గుంటూరు విద్యార్థి, యువజన ఐకాస ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్​కు పిలుపునిచ్చాయి. కొన్ని కళాశాలలు యథావిధిగా నిర్వహించటంతో, విద్యార్థి సంఘాల నేతలు కళాశాల బస్సులను అడ్డుకున్నారు. బస్​స్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. ప్రాంతలు, కులాలు మధ్య చిచ్చుపెట్టే నీచ రాజకీయాల మానుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు సూచించారు.

ఇదీ చదవండి: 5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో... జగన్ చిచ్చు పెట్టారు: వర్ల రామయ్య

అమరావతి రైతులకు...విద్యార్థి సంఘాల మద్దతు
మూడు రాజధానుల ప్రకటనపై రాష్ట్రంలో పలు చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజధాని రైతుల నిరసనలకు మద్దతుగా గుంటూరు విద్యార్థి, యువజన ఐకాస ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్​కు పిలుపునిచ్చాయి. కొన్ని కళాశాలలు యథావిధిగా నిర్వహించటంతో, విద్యార్థి సంఘాల నేతలు కళాశాల బస్సులను అడ్డుకున్నారు. బస్​స్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. ప్రాంతలు, కులాలు మధ్య చిచ్చుపెట్టే నీచ రాజకీయాల మానుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు సూచించారు.

ఇదీ చదవండి: 5 కోట్ల ఆంధ్రుల గుండెల్లో... జగన్ చిచ్చు పెట్టారు: వర్ల రామయ్య

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్... రాజధాని ని అమరావతి లొనే కొనసాగించాలని కోరుతూ నేడు విద్యార్థి, యువజన ఐకాస ఆధ్వర్యంలో విద్య సంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. గుంటూరు లో విద్యాసంస్థల బంద్ నేపథ్యంలో కొన్ని కళాశాల వారు యధావిధిగా కళాశాల నిర్వహించడంతో విద్యార్థి సంఘాల నేతలు కళాశాల బస్సులను అడ్డుకున్నారు. విద్యార్థులను ఇంటికి పంపించారు. బుస్స్ స్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జై అమరావతి జై ఆంద్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నేతలు మాట్లాడుతూ. రాజధానిని అమరావతి లొనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని మూడు ముక్కల ఆట కాకూడదని అభిప్రాయపడ్డారు. ప్రాంతలు, కులాలు మధ్య చిచ్చుపెట్టే నీచ రాజకీయాల మానుకోవాలని సూచించారు. ఇప్పటికైనా మూడు ముక్కలాట మధ్యలో ఆపేసి రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించాలని కోరారు.


Body:బైట్స్... విద్యార్థి సంఘాల నేతలు


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.