ETV Bharat / state

మంగళగిరిలో సెమీ క్రిస్మస్ వేడుకలు

author img

By

Published : Dec 18, 2019, 11:45 PM IST

Updated : Jan 1, 2020, 10:26 AM IST

సెమీ క్రిస్మస్ సంబరాలు మంగళగిరిలో తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు.

semi christamas celebrations in mangaligiri guntur dst
మంగళగిరిలో సెమీక్రిస్మస్ వేడుకలు
మంగళగిరిలో సెమీక్రిస్మస్ వేడుకలు

గుంటూరు జిల్లా మంగళగిరిలో సెమీ క్రిస్మస్ సంబరాలు తెదేపా ఆధ్వర్యంలో జరిగాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడిన లోకేష్... సమాజంలో ప్రేమ తక్కువైనందువల్లే యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. క్రైస్తవ మతపెద్దలకు తెదేపా నాయకులు వస్త్రాలను బహుకరించారు.

మంగళగిరిలో సెమీక్రిస్మస్ వేడుకలు

గుంటూరు జిల్లా మంగళగిరిలో సెమీ క్రిస్మస్ సంబరాలు తెదేపా ఆధ్వర్యంలో జరిగాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడిన లోకేష్... సమాజంలో ప్రేమ తక్కువైనందువల్లే యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. క్రైస్తవ మతపెద్దలకు తెదేపా నాయకులు వస్త్రాలను బహుకరించారు.

ఇదీ చూడండి

భారత్​-చైనా మైత్రితోనే సరిహద్దు సమస్యకు పరిష్కారం'

Intro:AP_GNT_29_18_TDP_SEMI_CHRISTMAS_CELEB_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908


Body:script


Conclusion:FTP lo vachindi
Last Updated : Jan 1, 2020, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.