ETV Bharat / state

'అయేషా మీరా హత్య కేసు.. మరోసారి శవపరీక్ష'

author img

By

Published : Dec 13, 2019, 5:33 PM IST

Updated : Dec 13, 2019, 7:26 PM IST

రేపు తెనాలి చెంచుపేట శ్మశానవాటికలో అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష చేయనున్నారు. కేసును సీబీఐకి అప్పగించినందున ఆధారాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయేషా మీరా హత్య కేసు
అయేషా మీరా హత్య కేసు

అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష చేయనున్నట్లు గుంటూరు పోలీసులు తెలిపారు. తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో శవపరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. 2007 డిసెంబరు 27న ఇబ్రహీంపట్నం ప్రైవేట్‌ హాస్టల్‌లో అయేషా హత్య జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆధారాల కోసం మరోసారి శవపరీక్ష నిర్వహించనున్నారు.

అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష చేయనున్నట్లు గుంటూరు పోలీసులు తెలిపారు. తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో శవపరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. 2007 డిసెంబరు 27న ఇబ్రహీంపట్నం ప్రైవేట్‌ హాస్టల్‌లో అయేషా హత్య జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆధారాల కోసం మరోసారి శవపరీక్ష నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి-కులాన్ని జయించని ప్రేమ..... ప్రేమ జంట ఆత్మహత్య

Intro:Body:Conclusion:
Last Updated : Dec 13, 2019, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.